• Home » Telangana News

Telangana News

Kanch Gachibowli Land: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే

Kanch Gachibowli Land: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ భూమి ఐఎంజీ అకాడమీకి కేటాయించబడినప్పటికీ, అకాడమీ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2006లో కేటాయింపులను రద్దు చేసింది

Online Betting App Cases: బెట్టింగ్‌ కేసులు సీఐడీకి

Online Betting App Cases: బెట్టింగ్‌ కేసులు సీఐడీకి

తెలంగాణలో బెట్టింగ్‌ యాప్‌లు పెరుగుతున్న నేపథ్యంతో సీఐడీకి ఈ కేసులు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ యాప్‌లను ప్రమోటు చేసి, చైనా కంపెనీలు కూడా దీనిలో ఉన్నట్లు తెలుస్తోంది

Online Gambling Addiction: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు  యువకుడి బలి

Online Gambling Addiction: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు యువకుడి బలి

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసైన సోమేశ్వర్‌రావు మూడు సంవత్సరాల్లో 3 లక్షల వరకు డబ్బులు పోగొట్టాడు. ఈ సందర్భంగా అతను డబ్బులు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Ahilyabai Holkar: సుపరిపాలనకు ప్రతిరూపం అహల్యాబాయి హోల్కర్

Ahilyabai Holkar: సుపరిపాలనకు ప్రతిరూపం అహల్యాబాయి హోల్కర్

అహల్యాబాయి 300వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయగా ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవ వేడుకలు మార్చి8వ తేదీతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 300 కార్యక్రమాల్లో అహల్యాబాయి జీవిత గాథను తెలిపే 3వేల పుస్తకాల విద్యార్థులకు అందజేయడంతో పాటు, ఉన్నత విద్యాసంస్థలకు చెందిన 30వేల మంది అధ్యాపకులు..

నా ఆత్మహత్యకు ఆ డ్యాన్సరే కారణమంటూ...

నా ఆత్మహత్యకు ఆ డ్యాన్సరే కారణమంటూ...

Khammam suicide video: ఖమ్మం జిల్లాలో సెల్ఫీ సూసైడ్ తీవ్ర కలకలం రేపుతోంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకన్న వ్యక్తి మోసం చేశాడంటూ ఓ యువతి బలన్మరణానికి పాల్పడింది.

SLBC Tunnel Resue Operation: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం..రంగంలోకి ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ బృందం సభ్యులు

SLBC Tunnel Resue Operation: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం..రంగంలోకి ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ బృందం సభ్యులు

శ్రీశైలం ఎడమ గట్టు కాలవ సొరంగం పైకప్పు కూలడంతో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సభ్యులు కూడా రంగంలోకి దిగారు.

Food Poisoning: పుడ్ పాయిజనింగ్.. పలువురు విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning: పుడ్ పాయిజనింగ్.. పలువురు విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning: రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు వరుసగా చోటు చేసుకొంటున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వరంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుడ్ పాయిజన్ అయింది.

Hyderabad: నగరంలో దారుణం.. పసికందును పడేసింది ఎవరు..

Hyderabad: నగరంలో దారుణం.. పసికందును పడేసింది ఎవరు..

హైదరాబాద్ నగరంలో నాలాలో ఓ పసికందు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. నెలల పాపను నాలాలో పడేసిందేవరనేదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Telugu States High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు జడ్జిలు నియామకం

Telugu States High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు జడ్జిలు నియామకం

Telugu States High Courts: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు పలువురు జడ్జిల నియామకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు.

Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం..

Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం..

Fire Accident: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో రిషిక కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతోన్నాయి. అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి