Home » Telangana News
అహల్యాబాయి 300వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయగా ముగింపు వేడుకలు హైదరాబాద్లో వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవ వేడుకలు మార్చి8వ తేదీతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 300 కార్యక్రమాల్లో అహల్యాబాయి జీవిత గాథను తెలిపే 3వేల పుస్తకాల విద్యార్థులకు అందజేయడంతో పాటు, ఉన్నత విద్యాసంస్థలకు చెందిన 30వేల మంది అధ్యాపకులు..
Khammam suicide video: ఖమ్మం జిల్లాలో సెల్ఫీ సూసైడ్ తీవ్ర కలకలం రేపుతోంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకన్న వ్యక్తి మోసం చేశాడంటూ ఓ యువతి బలన్మరణానికి పాల్పడింది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలవ సొరంగం పైకప్పు కూలడంతో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సభ్యులు కూడా రంగంలోకి దిగారు.
Food Poisoning: రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు వరుసగా చోటు చేసుకొంటున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వరంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుడ్ పాయిజన్ అయింది.
హైదరాబాద్ నగరంలో నాలాలో ఓ పసికందు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. నెలల పాపను నాలాలో పడేసిందేవరనేదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Telugu States High Courts: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు పలువురు జడ్జిల నియామకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు.
Fire Accident: హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో రిషిక కెమికల్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతోన్నాయి. అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో మృతురాలి భర్త మాట్లాడుతూ కేసు ఉపసంహరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఎందుకు అలా చెప్పారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా రూపొందించారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, దీనిలో భాగంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెబుతుండగా.. ..
Gautam Adani Bribery Case: ప్రముఖ బిలియనీర్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. ఆయన మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్లో కేసు నమోదైంది. ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.