• Home » Telangana Govt

Telangana Govt

Srinivas Goud: మా మండలాలను మాకు ఇవ్వాలి: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: మా మండలాలను మాకు ఇవ్వాలి: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

ఈనెల 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేయడం సంతోషకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఎన్డీయే కూటమిలో చంద్రబాబు (CM Chandrababu) కీలకమైన వ్యక్తిగా మారారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు సీఎంలు ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి కోరారు.

Raja Narasimha: TGMSIDC అధికారులతో ఆ అంశాలపై మంత్రి రాజనర్సింహ సమీక్ష..

Raja Narasimha: TGMSIDC అధికారులతో ఆ అంశాలపై మంత్రి రాజనర్సింహ సమీక్ష..

సీజనల్ వ్యాధులు, పాముకాటు నివారణ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో "తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్" (TGMSIDC) అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

TSRTC Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో 3,035ఉద్యోగాల భర్తీకి సీఎం పచ్చజెండా..

TSRTC Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో 3,035ఉద్యోగాల భర్తీకి సీఎం పచ్చజెండా..

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపి కబురు చెప్పారు. టీఎస్ఆర్టీసీ(TSRTC)లో 3,035ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. 2014తర్వాత మొదటిసారి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

TG News: తెలంగాణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం..

TG News: తెలంగాణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం..

తెలంగాణలో ఆగస్టు 15 సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల(Prisoners) విడుదలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Governor C.P. Radhakrishnan) పచ్చజెండా ఊపారు. దీంతో 231మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు మూడ్రోజుల కిందట పంపించిన లిస్టుకు ఆయన ఆమోదం తెలిపారు.

Jupally Krishna Rao: ప‌ర్యాట‌క భ‌వ‌న్‌ అధికారులపై ఆగ్రహించిన మంత్రి జూప‌ల్లి

Jupally Krishna Rao: ప‌ర్యాట‌క భ‌వ‌న్‌ అధికారులపై ఆగ్రహించిన మంత్రి జూప‌ల్లి

హిమాయ‌త్ న‌గ‌ర్ ప‌ర్యాట‌క భ‌వ‌న్‌(Tourism Bhawan)ను పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆకస్మిక తనిఖీ చేశారు. హాజ‌రు ప‌ట్టిక‌, బ‌యోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

Damodar Narasimha: నాణ్యమైన డాక్టర్లను అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Damodar Narasimha: నాణ్యమైన డాక్టర్లను అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

తెలంగాణ(Telangana)లోని ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల (Private Medical Colleges) యాజమాన్యం, డీన్‌లు, ప్రిన్సిపాల్స్‌తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంత్రి వివరించారు.

IPS Transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

IPS Transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

తెలంగాణ(Telangana)లో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ(IPS transfer) అయ్యారు. 28మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున బదిలీలు చేపట్టింది.

MLA Harish Babu: ఢిల్లీకి డబ్బులు పంపే పనిలో సీఎం రేవంత్ బీజీ: ఎమ్మెల్యే హరీశ్ బాబు

MLA Harish Babu: ఢిల్లీకి డబ్బులు పంపే పనిలో సీఎం రేవంత్ బీజీ: ఎమ్మెల్యే హరీశ్ బాబు

సుల్తానాబాద్ అత్యాచార ఘటనతోనైనా సీఎం రేవంత్‌ రెడ్డికి కనువిప్పు కలగాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు (MLA Palwai Harish Babu) అన్నారు. ఇంటి తగాలతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కుంటుపడిందని, మంత్రివర్గాన్ని కూడా విస్తరించలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నారని మండిపడ్డారు.

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

Telangana IAS Officers Transfer: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేసింది. 20 మంది ఐఎస్ఎస్‌లను(IAS Officers) బదిలీ చేస్తూ ప్రభుత్వం..

Hyderabad: ధాన్యం అమ్మిన రైతులకు రూ.10355 కోట్ల చెల్లింపులు

Hyderabad: ధాన్యం అమ్మిన రైతులకు రూ.10355 కోట్ల చెల్లింపులు

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు 8,35,109 మంది రైతులకు రూ. 10355.18 కోట్లు చెల్లింపులు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి