Home » Telangana Congress
మాజీ ఎంపీ, ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Ponguleti Srinivasa Reddy).. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) టార్గెట్ చేశారా..? ఇన్నాళ్లు అధికార పార్టీలో ఉండి.. రెబల్గా మారి కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకున్న పొంగులేటి..
‘పొడుస్తున్న పొద్దు మీద’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు..! బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది..! భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది..! నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసింది..!
అవును.. మీరు వింటున్నది నిజమే.. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకోనుంది.! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది నేతలు బీజేపీ (TS BJP) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. అది కూడా బీఆర్ఎస్ నుంచట.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్కు రోజులు దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపికచేసే పనిలో నిమగ్నమయ్యాయి. జూన్ నెలలోనే అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS) తొలి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తుందని టాక్ నడిచింది కానీ.. ఆగస్టులో సగం నెల పూర్తయ్యినప్పటికీ ఇంతవరకూ చలీ చప్పుడు లేదు..
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి షాకులు ఎక్కువయ్యాయి.! మాజీ మంత్రి, సీనియర్ నేత ఏ. చంద్రశేఖర్ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే పార్టీకి మరో ఊహించని ఝలక్ తగిలింది..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు (BRS, Congress, BJP) .. అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈసారి ఎలాగైనా సరే కేసీఆర్ను (CM KCR) గద్దె దించాల్సిందేనని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది..
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ చిత్రవిచిత్రాలు జరిగిపోతున్నాయ్!. బద్ధ శత్రువులు అన్నవాళ్లు.. మిత్రులైపోతున్నారు..! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న మాట అక్షరాలా నిజం చేస్తున్నారు నేతలు!..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఆసక్తికరంగా మారిపోతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ బీఆర్ఎస్కు (BRS) తామే ప్రత్యామ్నామయం అని చెప్పుకున్న బీజేపీ (BJP).. కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) తర్వాత బొక్కా బోర్లా పడింది!..
రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు కాంగ్రెస్ సిద్ధమైంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ప్రాథమిక వడపోతలో కీలకమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సోమవారం గాంధీ భవన్లో భేటీ కానుంది. ఈ సమావేశంలో స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్, సభ్యులు కూడా పాల్గొననున్నారు.
కాంగ్రెస్(Congress) ప్రచార ప్రారంభ సభను బోయినపెల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహిచింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా “తిరగబడదాం- తరిమికొడదాం” ఛార్జ్షీట్ పోస్టర్(Charge sheet poster)ను ఆవిష్కరించారు.