• Home » Telangana Assembly

Telangana Assembly

TG Contractors: సీఈసీకి తెలంగాణ కాంట్రాక్టర్లు మెుర.. ఎందుకంటే?

TG Contractors: సీఈసీకి తెలంగాణ కాంట్రాక్టర్లు మెుర.. ఎందుకంటే?

తమ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‍(Election Commission of India)ను తెలంగాణ కాంట్రాక్టర్లు(TG Contractors) కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 15నియోజకవర్గాల్లో ఓటర్లకు కాంట్రాక్టర్లు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఆ పనులకు సంబంధించిన రూ.20కోట్లను సీఈసీ ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలంటూ కాంటాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

AP Elections 2024: జగన్‌ గెలుపు కోసం కేసీఆర్ అండ్ కో ఆరాటం..!

AP Elections 2024: జగన్‌ గెలుపు కోసం కేసీఆర్ అండ్ కో ఆరాటం..!

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో సారి వైయస్ జగన్ అధికారం అందుకోవాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అండ్ కో భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కానీ.. వైయస్ జగన్‌కే గెలుస్తారని తమకు అందుతున్న సమాచారమంటూ వివిధ చర్చ వేదికల్లో వారు స్పష్టం చేస్తున్నారు.

CM Revanth : సెమీస్‌లో బిల్లారంగాల్ని ఓడించాం..  ఫైనల్స్‌లో  మోదీ, షాలను ఓడిస్తాం

CM Revanth : సెమీస్‌లో బిల్లారంగాల్ని ఓడించాం.. ఫైనల్స్‌లో మోదీ, షాలను ఓడిస్తాం

గత ఏడాది డిసెంబరులో జరిగిన సెమీఫైనల్స్‌లో బిల్లా, రంగాలను ఓడించామని.. ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్స్‌లో మోదీ, అమిత్‌షాలను ఓడిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో బీఆర్‌ఎ్‌సను బొందపెట్టాం, లోక్‌సభ ఎన్నికల

Election: అన్నా.. ఓటేసేందుకు రావాలి! హైదరాబాద్‌లోని గ్రామీణ ఓటర్లకు ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు

Election: అన్నా.. ఓటేసేందుకు రావాలి! హైదరాబాద్‌లోని గ్రామీణ ఓటర్లకు ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు

పల్లెల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. నామినేషన్ల పక్రియ ముగిసిన నేపథ్యంలో పోటీలో నిలబడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో, గ్రామ, మండల స్థాయి నాయకులు హైదరాబాద్‌లో ఉండే గ్రామీణ ఓటర్లపై దృష్టి సారించారు.

TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు

TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్‌ను ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పీకర్ కార్యాలయానికి అందజేశారు.

అతివకు చోటేదీ!?

అతివకు చోటేదీ!?

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి పార్లమెంటులో అడుగు పెట్టిన మహిళా ఎంపీలు కేవలం ఇద్దరే ఇద్దరు! 2014లో కల్వకుంట్ల కవిత! 2019లో మాలోతు కవిత! ఒక్కో ఎన్నికలో ఒక్కొక్కరు మాత్రమే గెలిచి లోక్‌సభకు వెళ్లారు! మరి, అంతకు ముందు పరిస్థితి ఏమిటి!?

34 మంది  ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో   నేర చరితులు

34 మంది ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నేర చరితులు

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న నాలుగు ప్రధాన పార్టీల నుంచి మొత్తం 53 మంది బరిలో ఉంటే.. వారిలో 34 మంది నేరచరితులేనని ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ)’ తెలిపింది

CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు కుట్ర

CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు కుట్ర

భారత రాజ్యాంగంపై ఆఖరి యుద్థం ప్రకటించిన బీజెపీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీ 400 సీట్లు కావాలంటోందని.. పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలను అదిరించి, బెదిరించి ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దుకు కంకణం

17 స్థానాలకు బరిలో  893 మంది!

17 స్థానాలకు బరిలో 893 మంది!

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 18న విడుదల కాగా.. అదే రోజు ప్రారంభమైన నామినేషన్ల

Loksabha Elections బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా..!

Loksabha Elections బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా..!

మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బరిలో దిగడం లేదని సదరు సర్కిల్‌లో ఓ చర్చ అయితే వాడి వేడిగా వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి