• Home » Telangana Assembly

Telangana Assembly

Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అలీ ఖాన్..

Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అలీ ఖాన్..

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్‌లో న్యూస్‌ ఎడిటర్‌ అమీర్ అలీ ఖాన్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అలీ ఖాన్‌లతో..

Telangana: భట్టి విక్రమార్కకు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Telangana: భట్టి విక్రమార్కకు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పదవిని భట్టి విక్రమార్కకు ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్‌పై భట్టి విక్రమార్కకు అద్భుతమైన అవగాహన ఉందని..

సమగ్ర ప్రగతికి సోపానం రాష్ట్ర బడ్జెట్

సమగ్ర ప్రగతికి సోపానం రాష్ట్ర బడ్జెట్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దశాబ్ద కాలంలో పదిరెట్లు అప్పు పెరిగింది. సంక్షేమం, పురోగతీ లేక పాలకులు తీసుకున్న విధాన నిర్ణయాలు తెలంగాణలో తీవ్ర అవినీతిని పెంచి పోషించాయి. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల దుర్వినియోగం

CM Revanth Reddy: లాంగ్వేజ్ వేరు నాలెడ్జ్ వేరు కేటీఆర్.. తెలుసుకో: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: లాంగ్వేజ్ వేరు నాలెడ్జ్ వేరు కేటీఆర్.. తెలుసుకో: రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భిన్నాభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ఆర్ మనిహారంగా తీర్చిదిద్దారని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొనియాడారు. ఓఆర్ రోడ్డు లోపల నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు హైడ్రాను సిద్ధం చేస్తు్న్నట్లు ఆయన ప్రకటించారు.

TG Politics: మమ్మల్ని వేధిస్తున్నారు.. సభలో కేటీఆర్..!

TG Politics: మమ్మల్ని వేధిస్తున్నారు.. సభలో కేటీఆర్..!

ప్రతిపక్ష సభ్యులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారన్నారు.

CM Revanth: త్వరలోనే స్పోర్ట్స్ పాలసీ...

CM Revanth: త్వరలోనే స్పోర్ట్స్ పాలసీ...

Telangana: తెలంగాణలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించిందని తెలిపారు.

TG Assembly Sessions: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..

TG Assembly Sessions: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..

తెలంగాణ రాజకీయాలు రోజుకో పరిణామం హీటెక్కిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని.. ఇవాళ్టి (8వ రోజు) వరకూ ఎలా జరుగుతున్నాయో మనందరం చూసే ఉంటాం. ఒకరోజు...

KTR: నిండుసభలో మహిళల పట్ల వారి వ్యాఖ్యలు అత్యంత అవమానకరం...

KTR: నిండుసభలో మహిళల పట్ల వారి వ్యాఖ్యలు అత్యంత అవమానకరం...

Telangana: తెలంగాణ శాసనసభలో మహిళా నేతల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు గాను వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నిండు శాసనసభలో సీఎం, డిప్యూటీ సీఎంలు మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని... వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

TS Assembly: ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం.. సభ వాయిదా

TS Assembly: ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం.. సభ వాయిదా

Telangana: ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనల మధ్యే బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ రేపటి(గురువారం)కి వాయిదా పడింది. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిల్లుపై చర్చను మొదలుపెట్టారు.

TS News: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత... సీఎం డౌన్ డౌన్ అంటూ

TS News: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత... సీఎం డౌన్ డౌన్ అంటూ

Telangana: అసెంబ్లీ గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం అసెంబ్లీని ముట్టడించేందుకు పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు యత్నించారు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 30శాంత నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి