• Home » Tejashwi Yadav

Tejashwi Yadav

 Tejashwi Yadav: ప్రతిపక్ష పదవిని తోసిపుచ్చిన తేజస్వి.. ఏమైందంటే

Tejashwi Yadav: ప్రతిపక్ష పదవిని తోసిపుచ్చిన తేజస్వి.. ఏమైందంటే

పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఆదేశాలతోనే తాను పార్టీ కార్యకలాపాలు చూసుకున్నానని, ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నం చేసినప్పటకీ ఓటమి పాలయ్యామని తేజస్వి అన్నారు. ఇందుకు తాను బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు.

Lalu Family Feud: తేజస్వీకి దురహంకారం తగదు.. రోహిణి ఆచార్యకు మద్దతుగా రబ్రీదేవి సోదరుడు

Lalu Family Feud: తేజస్వీకి దురహంకారం తగదు.. రోహిణి ఆచార్యకు మద్దతుగా రబ్రీదేవి సోదరుడు

అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయంపై తేజస్వీని సాధుయాదవ్ తప్పుపట్టారు. తేజస్వి సలహాదారులకు ఏమాత్రం విషయం పరిజ్ఞానం లేదని అన్నారు.

Tejashwi Yadav: బిహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా తేజస్వి ఎన్నిక

Tejashwi Yadav: బిహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా తేజస్వి ఎన్నిక

ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమావేశంలో ఎన్నికల్లో 'మహాగఠ్‌బంధన్' ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Rohini Acharya: రోహిణి ఆచార్యపై దాడి చేసిన రమీజ్ నేమత్ ఎవరంటే..

Rohini Acharya: రోహిణి ఆచార్యపై దాడి చేసిన రమీజ్ నేమత్ ఎవరంటే..

తేజస్వి యాదవ్‌కు కీలక సన్నిహితుడైన రమీజ్ నేమత్ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని భంగ్‌కలా గ్రామానికి చెందినవాడు. రాజకీయ సంబంధాలున్న కుటుంబం నుంచి వచ్చాడు.

Tejashwi Yadav: సర్వేల్లో నిజం లేదు..18న ప్రమాణస్వీకారం చేస్తాం

Tejashwi Yadav: సర్వేల్లో నిజం లేదు..18న ప్రమాణస్వీకారం చేస్తాం

మెజారిటీ ఎగ్జిట్ ఫోల్స్ బిహార్‌లో తిరిగి ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మహాగఠ్‌బంధన్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని పేర్కొన్నాయి.

Bihar Elections: బిహార్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాం: తేజస్వి

Bihar Elections: బిహార్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాం: తేజస్వి

నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.

Bihar Elections 2025: ఆర్జేడీ ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ప్రభావం.. తేజస్వి ఏమన్నారంటే

Bihar Elections 2025: ఆర్జేడీ ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ప్రభావం.. తేజస్వి ఏమన్నారంటే

ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతే ఇందుకు కారణమనే అభిప్రాయం సహజంగా వినిపిస్తుంటుంది. అయితే అది అన్నివేళలా నిజం కాదని గత రెండేళ్లలో జరిగిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

Viral Video: అనుకోకుండా కలిసిన బ్రదర్స్.. ఏం జరిగిందంటే..

Viral Video: అనుకోకుండా కలిసిన బ్రదర్స్.. ఏం జరిగిందంటే..

తేజ్ ప్రతాప్ యాదవ్‌పై ఆర్జేడీ ఇటీవల బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఆయన కొత్తగా 'జన్‌శక్తి జనతా దళ్' పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆపార్టీ 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు.

Bihar Elections: నవంబర్ 18న కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం.. తేజస్వీ యాదవ్

Bihar Elections: నవంబర్ 18న కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం.. తేజస్వీ యాదవ్

ప్రధాని ఆదివారంనాడు బిహార్ వచ్చిన రోజునే రోహతాస్‌లో తండ్రీకొడుకులు హత్యకు గురయ్యారని, మహా జంగిల్ రాజ్‌లో జరుగుతున్న ఘటనలేవీ ప్రధాని కంటికి కనిపించవని విమర్శించారు.

Bihar Elections: మోకామాలో హింసాకాండ.. కాన్వాయ్‌‌లో ఆయుధాలపై ఈసీని ప్రశ్నించిన తేజస్వి

Bihar Elections: మోకామాలో హింసాకాండ.. కాన్వాయ్‌‌లో ఆయుధాలపై ఈసీని ప్రశ్నించిన తేజస్వి

రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో కాల్పుల కారణంగానే దులార్ చంద్ మరణించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే అతని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని పాట్నా ఎస్ఎస్‌పీ కార్తికేయ కె.శర్మ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి