Home » Technology news
ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ గురించి టెక్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన ప్రియురాలికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశారు. అందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మీరు టెక్నాలజీ ప్రియులా, అయితే ఈ వార్త మీ కోసమే. ఈ క్రమంలో 2025లో కొత్తగా వచ్చే సాంకేతికతల గురించి ఇక్కడ తెలుసుకుందాం. క్వాంటం కంప్యూటింగ్, డేటా కేంద్రాలు, రోబోటిక్స్ వంటి అనేక మార్పులు రాబోతున్నాయి.
మీకు అధిక కరెంటు బిల్లు వస్తోందా.. విద్యుత్ ఎక్కువగా వినియోగించకున్నా ఎప్పటికప్పుడు అమాంతం బిల్లు పెరిగిపోతూనే ఉందా.. ఇందుకు మీటర్లో సమస్యే కారణమని భావిస్తున్నారా.. అయితే ఈ కథనం మీకోసమే. కింది మార్గాలను అనుసరించి మీరు కరెంట్ మీటర్ను ఎవరి సహాయం లేకుండానే తనిఖీ చేసుకోవచ్చు. అందులో తలెత్తిన లోపాలను గుర్తించి స్వయంగా పరిష్కరించుకోవచ్చు. ఆ విధానాలేంటో తెలుసుకుందామా..
సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన పాలన అందించవచ్చని రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్..
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ChatGPT.. కొత్త కొత్త అప్డేట్లతో అందరినీ ఆకట్టుకుంటోంది. గూగుల్కు పోటీగా గతంలో అనేక అప్డేట్లను తీసుకొచ్చిన OpenAI ఈ సెర్చ్ ఇంజిన్.. తాజాగా మరో ప్రకటన చేసింది. ఇకపై..
టెక్ ప్రియులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. AI చాట్బాట్ ఇప్పుడు వీడియో ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇది స్మార్ట్ఫోన్ కెమెరా ద్వారా వస్తువులను గుర్తిస్తుంది. దీంతోపాటు తక్షణ సమాచారాన్ని అందిస్తుంది.
వాట్సాప్లో మీకు పోల్ ఫీచర్ గురించి తెలుసా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫీచర్ ద్వారా ఎక్కువ మంది ఉన్న గ్రూపులలో పోల్ క్రియేట్ చేయడం ద్వారా ఆయా సభ్యుల అభిప్రాయాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనిని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
త్వరలో అందుబాటులోని రానున్న అప్డేటెడ్ వాట్సాప్ పాత ఐఫోన్ మోడళ్లల్లో పనిచేయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది మేలోపు పాత మోడళ్లను అప్గ్రేడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల తయారీదారులు ఫోన్ల బ్యాటరీ సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుతూ వెళుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఏకంగా 8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలు ఉన్న స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
థియరీ ఆఫ్ రిలేటివిటీ సిద్ధాంతం ఆధారంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై కాలం వేగంగా కదులుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన బీజూనాథ్ పాట్లా, నీల్ ఆష్బీ అనే శాస్త్రవేత్తలు గుర్తించారు.