Home » Teacher
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అవార్డులకు మొత్తం 45 మంది టీచర్లను కేంద్రం ఎంపిక చేసింది. వీరిలో తెలంగాణ నుంచి ఒక్కరు మాత్రమే జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు.
తాగునీటిలో విషం కలిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయుడు పెండ్యాల రాజేందర్పై హత్యాయత్నం కేసు నమోదైంది.
ఈ దాడిలో నిరుపమ్కు బాగా గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న మిగిలిన వాళ్లు గొడవ ఆపారు. నిరుపమ్ నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. చికిత్స అనంతరం పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు.
పాఠశాలల్లో ఏం జరుగుతుందన్న అంశాలను అధ్యయనం చేసేందుకు మంత్రి లోకేశ్ సోషల్ ఆడిట్' పేరుతో సమగ్ర విషయ సేక రణ నిర్వహించాలని ఆదేశించగా, కొద్దిరోజు లుగా ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతోంది.
పుస్తకం.. ఇక విద్యార్థుల ప్రతిభకు కొలమానం కానుంది. ఒక విద్యార్థి ఏ సబ్జెక్టులో అగ్రస్థానంలో ఉన్నాడు, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు.. అనే విషయాన్ని ఆ పుస్తకం తెలియజేస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి జవాబులను ఈ పుస్తకాల్లో రాయించనున్నారు.
పసిపిల్లాడని కూడా చూడకుండా.. ఎల్కేజీ విద్యార్థిని ఓ టీచర్ నిర్దాక్షిణ్యంగా లంచ్ బాక్స్తో కొట్టిన ఘటన సైదాబాద్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరవపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలా్సకు అరుదైన గౌరవందక్కింది.
Class 5 Boy: అతడు ప్రిన్సిపల్గా ఉండటం అదే గ్రామానికి చెందిన సాగర్ పాటిల్, నాగనగౌడ పాటిల్ సహించలేకపోయారు. ఎలాగైనా అతడ్ని ప్రిన్సిపల్ పదవి నుంచి తీసేయించాలని అనుకున్నారు. ఇందుకోసం ఓ దారుణమైన ప్లాన్ వేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించేలా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమల్లోకి రానుంది. శుక్రవారం నుంచి తెలంగాణ విద్యాశాఖ ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు సర్కారు ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, పూర్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి శనివారం విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.