Home » Teacher
ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది.! ఎందుకంటే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను తీర్చిదిద్దేవి వారే!! విధి నిర్వహణలో భాగంగా టీచర్లు పలు పాఠశాలల్లో పనిచేస్తారు. వారి ఉద్యోగ కాలంలో బదిలీలపై బడులు మారుతూ ఉంటారు.
కరోనా సమయంలో మృతి చెందిన టీచర్ల కుటుంబాలకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.
మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పీటీఎం 2.0ను జూలై 5న నిర్వహించాలని నిర్ణయించినట్లు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. 61,135 విద్యాసంస్థల్లో 2,28,21,454 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.
పదో తరగతి విద్యార్థినిని లోబర్చుకుని శారీరక వాంఛ తీర్చుకోవడమే కాక.. తన దుశ్చర్యను వీడియోలు తీసి వాటితో ఆమెను ఏళ్ల తరబడి వేధించి..
విద్యార్థులకు తరగతి గదిలో ప్రత్యక్షంగా ఆవు మెదడు తెచ్చి, ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలు బోధించారన్న ఆరోపణలతో సైన్స్ టీచర్ను విద్యాశాఖ సస్పెండ్ చేయగా, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
ఇటీవల పూర్తిచేసిన ఉపాధ్యాయుల బదిలీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సప్లిమెంటరీ బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించాలని డెమొక్రటిక్ టీచర్స్..
మెగా డీఎస్సీ పరీక్షలు రెండో రోజు ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం సెషన్లో 9,951 మంది అభ్యర్థులకు గాను...
సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సెలింగ్ విషయంలో పాఠశాల విద్యాశాఖ, ఉపాధ్యాయ సంఘాల మధ్య సఖ్యత కుదరడం లేదు. మాన్యువల్ కౌన్సెలింగ్ కావాలని సంఘాలు పట్టుబడుతుంటే, సమయం లేనందున వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే చేపడతామని విద్యాశాఖ చెబుతోంది.
సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న...