• Home » Teacher

Teacher

PRTU: టీచర్ల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలి: పీఆర్టీయూ

PRTU: టీచర్ల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలి: పీఆర్టీయూ

ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు.

బకాయిలు చెల్లించాలి: ఏపీటీఎఫ్‌

బకాయిలు చెల్లించాలి: ఏపీటీఎఫ్‌

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లు మహబూబ్‌బాషా, నాగన్న డిమాండ్‌ చేశారు.

టీచర్లను వైసీపీ అవమానించింది!

టీచర్లను వైసీపీ అవమానించింది!

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. టీచర్లకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది. అలాంటి టీచర్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం అవమానించింది.

Teachers: ఇద్దరు హెచ్‌ఎంల సస్పెన్షన్‌

Teachers: ఇద్దరు హెచ్‌ఎంల సస్పెన్షన్‌

ఖమ్మం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రదానోపాధ్యాయులు(హెచ్‌ఎం)పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Teacher: తరగతి గదిలో గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

Teacher: తరగతి గదిలో గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

ఈరోడ్‌ జిల్లా ఆందియూర్‌ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు(Teacher) హఠాత్తుగా గుండెపోటుతో మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. బర్గూర్‌ కొండ ప్రాంతంలోని సుండాపూర్‌ పంచాయతి యూనియన్‌ మాధ్యమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఆంతోని జొరాల్డ్‌ (49) పనిచేస్తున్నారు.

Professor Haragopal: ప్రజల పక్షాన నిలిచిన టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యమా?

Professor Haragopal: ప్రజల పక్షాన నిలిచిన టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యమా?

‘‘ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన ఉపాధ్యాయుడిని ప్రభుత్వం దుర్మార్గంగా సస్పెండ్‌ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?’

Education : సమగ్ర శిక్ష

Education : సమగ్ర శిక్ష

విద్యాశాఖలో సమగ్రశిక్ష ప్రాజెక్టు అత్యంత ప్రధానమైనది. చదువులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ, పుస్తకాలు, ఇతర సామగ్రి పాఠశాలలకు చేరవేత, పథకాల అమలు గురించి ప్రభుత్వాలకు నివేదికలు, గణాంకాల సమర్పణ.. ఇలా నిత్యం కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించాల్సిన సమగ్రశిక్షలో కీలక పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. భర్తీ చేసేందుకు అధికారులు నెల క్రితం శ్రీకారం చుట్టారు. అభ్యర్థుల నుంచి ...

TEACHERS : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

TEACHERS : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు డీఈఓను కోరారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు డీఈఓను మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కా ర్యాలయంలో కలిశారు.

Education : భోంచేయడానికి వెళ్లారా..!

Education : భోంచేయడానికి వెళ్లారా..!

పాఠశాల విద్యార్థులకు నిర్వహించే పరీక్షల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. 2023-24 విద్యా సంవత్సరం ఎఫ్‌ఏ-3, 2024-25 విద్యా సంవత్సరం ఎఫ్‌ఏ, ఎస్‌ఏ ప్రశ్న పత్రాలు, పనుల టెండర్లలో గోల్‌మాల్‌ చేశారు. వర్కుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులో అడ్డగోలుగా వ్యవహరించారు. వీటిపై రెండు విచారణలు జరిగాయి. ఎఫ్‌ఏ-3కి సంబంధించి రూ.31.80 లక్షల వర్క్‌ ఆర్డర్‌ ఉత్తర్వులపై డీఈఓ వరలక్ష్మి సంతకాలు లేవు. ఆమె ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించగా.. డిసెంబరులోనే ఆమె...

ఉపాధ్యాయులు లేక.. బడుల మూత!

ఉపాధ్యాయులు లేక.. బడుల మూత!

కామారెడ్డి జిల్లా ఉమ్మడి మద్నూర్‌ మండలంలోని రుసేగావ్‌, సోమూర్‌ గ్రామాల్లో ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి