Home » Teacher
ఖమ్మం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రదానోపాధ్యాయులు(హెచ్ఎం)పై సస్పెన్షన్ వేటు పడింది.
ఈరోడ్ జిల్లా ఆందియూర్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు(Teacher) హఠాత్తుగా గుండెపోటుతో మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. బర్గూర్ కొండ ప్రాంతంలోని సుండాపూర్ పంచాయతి యూనియన్ మాధ్యమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ఆంతోని జొరాల్డ్ (49) పనిచేస్తున్నారు.
‘‘ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన ఉపాధ్యాయుడిని ప్రభుత్వం దుర్మార్గంగా సస్పెండ్ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?’
విద్యాశాఖలో సమగ్రశిక్ష ప్రాజెక్టు అత్యంత ప్రధానమైనది. చదువులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ, పుస్తకాలు, ఇతర సామగ్రి పాఠశాలలకు చేరవేత, పథకాల అమలు గురించి ప్రభుత్వాలకు నివేదికలు, గణాంకాల సమర్పణ.. ఇలా నిత్యం కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించాల్సిన సమగ్రశిక్షలో కీలక పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. భర్తీ చేసేందుకు అధికారులు నెల క్రితం శ్రీకారం చుట్టారు. అభ్యర్థుల నుంచి ...
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు డీఈఓను కోరారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు డీఈఓను మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కా ర్యాలయంలో కలిశారు.
పాఠశాల విద్యార్థులకు నిర్వహించే పరీక్షల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. 2023-24 విద్యా సంవత్సరం ఎఫ్ఏ-3, 2024-25 విద్యా సంవత్సరం ఎఫ్ఏ, ఎస్ఏ ప్రశ్న పత్రాలు, పనుల టెండర్లలో గోల్మాల్ చేశారు. వర్కుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులో అడ్డగోలుగా వ్యవహరించారు. వీటిపై రెండు విచారణలు జరిగాయి. ఎఫ్ఏ-3కి సంబంధించి రూ.31.80 లక్షల వర్క్ ఆర్డర్ ఉత్తర్వులపై డీఈఓ వరలక్ష్మి సంతకాలు లేవు. ఆమె ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించగా.. డిసెంబరులోనే ఆమె...
కామారెడ్డి జిల్లా ఉమ్మడి మద్నూర్ మండలంలోని రుసేగావ్, సోమూర్ గ్రామాల్లో ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి.
పాలిటెక్నిక్ కాలేజీల్లోని లెక్చరర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన జాబితాను వెబ్సైట్లో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంలోని మానస వికాస్ పాఠశాలలో ఈనెల 16న ఆరో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు సతీశ్ హోమ్ వర్క్ ఇచ్చారు. నిన్న (గురువారం) ఉదయం విద్యార్థులను ఒక్కొక్కరిగా పిలిచి తాను ఇచ్చిన వర్క్ చెక్ చేశాడు.
కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్ను ఇచ్చేందుకు ఉద్దేశించిన కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఉపాఽధ్యాయులు తమకు కేటాయించిన ఆయా పాఠశాలల్లో బుధవారం ఉదయం చేరనున్నారు.