• Home » Tammineni Sitaram

Tammineni Sitaram

తమ్మినేని సీతారాం విచారణలో కీలక పరిణామాలు.. కుమారుడి జాడపై మౌనం

తమ్మినేని సీతారాం విచారణలో కీలక పరిణామాలు.. కుమారుడి జాడపై మౌనం

‘తెలియదు..’ భూకబ్జా వ్యవహారంలో పోలీసులు ఏ ప్రశ్న వేసినా మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం జవాబు మాత్రం ఇదే. బతికున్న వ్యక్తిని రికార్డుల్లో ‘చంపేసి’, కుమారుడు చిరంజీవి నాగ్‌ పేరుతో రూ.4 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించిన కేసులో సీతారాం బుధవారం పోలీసు విచారణకు హాజరయ్యారు.

'మేము కూడా బాధితులమే'..  ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

'మేము కూడా బాధితులమే'.. ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. భూ వివాదంలో తామూ బాధితులమేనని ఆయన చెప్పుకొచ్చారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామన్నారు.

మాజీ స్పీకర్ తమ్మినేనికి హైకోర్టులో షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

మాజీ స్పీకర్ తమ్మినేనికి హైకోర్టులో షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

Tammineni Sitaram: అధ్యక్షా.. ఇది అక్రమం..

Tammineni Sitaram: అధ్యక్షా.. ఇది అక్రమం..

టీడీపీ హయాంలో వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో జర్మన్‌ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో మైకులు, డిజిటల్‌ ఆడియో సిస్టం ఏర్పాటు చేశారు.

Tirumala Laddu: తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు

Tirumala Laddu: తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ లేదని, ఆవులో కల్తీ ఉందన్నారు.

AP Assembly: విశాఖ జిల్లాకు మొదటిసారిగా ఆ పదవి..

AP Assembly: విశాఖ జిల్లాకు మొదటిసారిగా ఆ పదవి..

ఏపీ శాసనసభ స్పీకర్‌గా నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యనపాత్రుడును టీడీపీ ఎంపిక చేసింది. దీంతో స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. పూర్తి సంఖ్యాబలం ఉండటంతో అయ్యనపాత్రుడు ఎంపిక లాంఛనప్రాయం కానుంది.

AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?

AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?

ఉమ్మడి శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో 10 అసెంబ్లీ నియో జకవర్గాలు ఉండగా.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం ఆముదాలవలస. పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

YSRCP: తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?

YSRCP: తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?

AP Elections 2024: స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు (Speaker Tammineni Sitharam) ఈసారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) (YSR Congress) నుంచే ఎదురుదాడి తగులుతోంది. సీఎం వైఎస్ జగన్‌ రెడ్డి (YS Jagan Reddy) ఒక్కచాన్స్‌ కారణంగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి