Home » Tamilnadu News
తమిళనాడు బీజేపీ (Tamilnadu BJP) రాజకీయంగా దూకుడుగా వెళుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ను (Tamilnadu CM Stalin), ఆయన కుటుంబ సభ్యులను..
బీజేపీయేతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. బిల్లుల ఆమోదానికి గవర్నర్లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించాలని స్టాలిన్ పేర్కొన్నారు.
రెండోసారి శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఆన్లైన్ రమ్మీ(Online Rummy) నిషేధ చట్టం బిల్లుపై సంతకం చేసే వి
చెన్నై సెంట్రల్, పెరంబూర్, పొత్తేరి రైల్వేస్టేషన్లలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ‘రైలు పెట్టెల హోటల్(Train Box Hotel)’ ఏర్పాటుకానుంది.
నగరంలో ప్రైవేటు సిటీ బస్సుల(Private city buses)ను నడిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎంటీసీ డిపోల్లో మూడింటిని ప్రైవేటుపరం చేయనుంది.
టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు, ఈరోడ్ తూర్పు ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్(MLA EVKS Ilangovan) గురువారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబీకులు
తమిళనాడులోని దుండిగల్ జిల్లా కొడైకెనాల్ హిల్స్ సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీ దావానలం..
మెట్రోరైళ్ల(Metro trains)లో ఫిబ్రవరిలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్(Chennai Metrorail Limited) తెలిపింది. జనవరిలో మెట్రో
తమిళనాడులోని వేళచ్చేరి స్థానిక ప్రాంతమైన మాధవరం సమీపంలో హిజ్రాను హతమార్చిన లారీ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్నావూర్ సునామీ కాలనీకి చెందిన..
యువతి మృతదేహం ఉన్న ఫ్రీజర్ బాక్స్లో ఉన్నట్టుండి విద్యుత్ ప్రసారం కావడంతో నివాళులర్పిస్తున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు.