Home » Tamilnadu News
మెట్రోరైళ్ల(Metro trains)లో ఫిబ్రవరిలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్(Chennai Metrorail Limited) తెలిపింది. జనవరిలో మెట్రో
తమిళనాడులోని వేళచ్చేరి స్థానిక ప్రాంతమైన మాధవరం సమీపంలో హిజ్రాను హతమార్చిన లారీ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్నావూర్ సునామీ కాలనీకి చెందిన..
యువతి మృతదేహం ఉన్న ఫ్రీజర్ బాక్స్లో ఉన్నట్టుండి విద్యుత్ ప్రసారం కావడంతో నివాళులర్పిస్తున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు.
నగరంలో బహిరంగ ప్రదేశాలు, ప్రధాన వీధుల్లో మూత్రవిసర్జన చేస్తే రూ.50ల చొప్పున జరిమానా విధించనున్నట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్దీప్
ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎవ రికీ మద్దతు ప్రకటించలేదని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్
‘బీజేపీ-అన్నాడీఎంకే’లా ఒకరికొకరు బానిసలుగా ఉండరాదని మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) నూతన వధూవరులకు స
కుటుంబ తగాదాల నేపథ్యంలో సోదరి ఇంటిలో తన భార్య ఉంటుందన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురిపై పెట్రోల్ పోసి
రాష్ట్రాలన్నీ కోరితే దేశంలో ఆన్లైన్ రమ్మీ నిషేధం అమలు కోసం పరిశీలిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Minister Ashwini Vaishnav) సమాధానమిచ్చారు.
వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు.. ఇంతలోనే ఏమైందో ఏమో ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది.. భర్త అడిగినా అతడితో కలిసి ఉండేందుకు నిరాకరించింది.. దీంతో అతడు దారుణానికి పాల్పడ్డాడు..