• Home » TamilNadu Erode

TamilNadu Erode

Road Accident: రూ.666 కోట్ల విలువైన ఆభరణాల కంటైనర్‌ బోల్తా

Road Accident: రూ.666 కోట్ల విలువైన ఆభరణాల కంటైనర్‌ బోల్తా

కేరళ నుంచి తమిళనాడులోని సేలంకు రూ.666 కోట్ల విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో బయలుదేరిన కంటైనర్‌ ఈరోడ్డు జిల్లా చిత్తోడ్‌ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కంటైనర్‌ డ్రైవర్‌తో పాటు సెక్యూరిటీ గార్డు గాయపడ్డారు.

Tamil Nadu: గుండెపోటుతో ఎంపీ మృతి.. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం..

Tamil Nadu: గుండెపోటుతో ఎంపీ మృతి.. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం..

తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఐదురోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.

Chennai: దేశంలోనే తొలిసారి.. టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపీ..

Chennai: దేశంలోనే తొలిసారి.. టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపీ..

తమిళనాడుకు రాష్ట్రం ఈరోడ్‌ నియోజకవర్గానికి గణేశ మూర్తి(74) ఎండీఎంకే పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Tamil Nadu: స్టాలిన్ సర్కార్ కు గవర్నర్ షాక్.. ఆ పని చేయలేనంటూ నిరాకరణ..

Tamil Nadu: స్టాలిన్ సర్కార్ కు గవర్నర్ షాక్.. ఆ పని చేయలేనంటూ నిరాకరణ..

తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగాన్ని చదివేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవి నిరాకరించారు. ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని సభ్యులను కోరినా సరిగ్గా స్పందించలేదన్నారు.

25 యేళ్ళలో.. 13 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

25 యేళ్ళలో.. 13 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ఈరోడ్‌(Erode) జిల్లా బర్గూరుకు సమీపంలోని కొండజాతికి చెందిన దంపతులు తమ మత ఆచారానికి కట్టుబడి ఏకంగా 13 మంది

Tamilnadu: రవిశంకర్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Tamilnadu: రవిశంకర్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారంనాడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణ ప్రతికూలత కారణంగా ఆయన వెళ్తున్న...

తాజా వార్తలు

మరిన్ని చదవండి