Home » T20 Cricket
టీ 20 వరల్డ్ కప్ సిరీస్కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టంచేశారు.
T20 World Cup 2024: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్. తాజాగా టీ20 వరల్డ్ కప్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరుగున్న ఈ టోర్నమెంట్కు సంబంధించి టికెట్లను జారీ చేసింది ఐసీసీ. పబ్లిక్ టిక్కెట్ బ్యాలెట్ విధానంలో విక్రయిస్తున్నారు.
అఫ్గానిస్తాన్తో గురువారం నుంచి టీమిండియా మూడు మ్యాచ్ల టీ-20 సిరీస్ ఆడబోతోంది. ఈ మ్యాచ్లో యువ ఆటగాళ్లను కాదని సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ చోటు కల్పించింది. ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
World Record: ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్వన్గా కొనసాగుతున్న టీమిండియా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ప్రపంచ రికార్డు సాధించింది. రాయ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో తక్కువ స్కోరు చేసినా 20 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. దీంతో టీ20 ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అవతరించింది.
T20 Cricket: టీమిండియా ఈరోజు గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడుతోంది. ఈ మ్యాచ్లోనూ గెలిస్తే టీ20 సిరీస్తో పాటు ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగు మార్పులతో తాము బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.
రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్పై టీం ఇండియా గెలుపొందింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు టీం ఇండియా 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగా.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా విజయాన్ని అందుకోలేకపోయింది.
Rinku Singh: విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించాలంటే చివరి బంతికి ఒక్క పరుగు అవసరం ఉండటంతో సీన్ అబాట్ వేసిన బంతికి రింకూ సింగ్ సిక్సర్ బాదాడు. అయితే అతడి సిక్సర్ను స్కోరులో కలపలేదు. దీంతో పలువురు అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
విశాఖలో జరిగిన టీ20లో మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది.
Legends League: లెజెండ్స్ లీగ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలనాటి క్రికెటర్లతో ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్ పోటాపోటీగా జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. గురువారం ఇండియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.
విశాఖ వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తొలి 20 మ్యాచ్ జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. స్టేడియానికి ఇరు జట్లు చేరుకున్నాయి. భారత క్రికెటర్లను చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు