Home » Swimming
చాలా మంది యువకులు చెరువులో ఈత కొడుతుంటారు. అంతా నీళ్లలో మునిగి ఈత కొడుతుండగా.. వారిలో ఓ వ్యక్తి చెట్టుపై నుంచి నీళ్లలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
స్విమ్మింగ్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి 600 మంది స్విమ్మర్లు ఈ పోటీలకు హాజరయ్యారు.
ఓ యువకుడు ఈత కొడుతూ రీల్ చేయాలని అనుకుంటాడు. స్నేహితుడు వీడియో తీస్తుండగా.. సదరు యువకుడు చాలా ఎత్తైన గట్టు మీద నిలబడి కింద ఉన్న నీళ్లలోకి దూకేందుకు సిద్ధంగా ఉంటాడు. కెమెరాకు ఫోజులు ఇస్తూ ఒక్కసారిగా..
నడి సముద్రంలో మహిళా స్విమ్మర్ గోలి శ్యామల సాహ సం చేశారు. విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు.
స్థానిక విజయ్ సినిమా హాల్ సమీప కేసీ కెనాల్లో ఈతకు వెళ్లిన షేక్ యాసిన్(9),షేక్ రఫీ (9) గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.
గజ ఈతగాళ్ల దురాశ, నిర్లక్ష్యం వల్ల ఓ అధికారి గంగానదిలో గల్లంతైన ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది.
అమెరికా ‘బంగారు చేప’ కేటీ లెడెకి 1500 మీ. ఫ్రీస్టయిల్లో టైటిల్ను నిలబెట్టుకుంది. ఆమె 15ని 30.02సె.
ఒలింపిక్స్లో ఇద్దరు మహిళా బాక్సర్లపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. అల్జీరియాకు చెందిన ఇమేని ఖెలీఫ్ (25), తైవాన్కు చెందిన లిన్ యు టింగ్ (28) మహిళా బాక్సర్లు కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. గురువారం రాత్రి
స్విమ్మింగ్ సంచలనం కేలీ మెక్యూయెన్ మళ్లీ కొట్టేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్వీన్.. మహిళల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో ఒలింపిక్స్ టైటిల్ను నిలబెట్టుకుంది. టోక్యోలో టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల కేలీ.. పారి్సలోనూ సత్తాచాటుతూ
కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తీరు వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూ జ్వరాల గురించి రివ్యూ చేయడానికి మంత్రి మంగళూర్ వచ్చారు. రివ్యూ సంగతెంటో కానీ.. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ బిజీగా ఉన్నారు. ఆ వీడియో చూసి విపక్ష బీజేపీ కౌంటర్ ఇచ్చింది.