Home » sunitha
గ్రేటర్ పరిధిలోని ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్(Congress) పార్టీ ప్రకటించింది. సికింద్రాబాద్ టికెట్ను దానం నాగేందర్(Donation to Nagender)కు, మల్కాజిగిరి సునీతామహేందర్ రెడ్డికి, చేవెళ్ల రంజిత్రెడ్డికి కేటాయించింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్లో కుట్ర కోణం ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈడీ, సీబీఐ విశ్వాసం కోల్పోతున్నాయని చెప్పారు.
బీసీలు అంటే వైసీపీకి బ్యాక్ బోన్ అంటూనే.. ఆ కులాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunita) అన్నారు.
కడప: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను వైఎస్ సునీత సోమవారం కడపలో కలిసారు. ఈ సందర్భంగా ఇడుపులపాయ గెస్ట్ హౌస్లో ఇరువురు సోదరిమణులు సుమారు మూడుగంటలపాటు తాజా రాజకీయాలపై సుధీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వారిద్దరూ నివాళులర్పించారు.
ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉంటుందని.. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ( Sunita Lakshmareddy ) అన్నారు.
అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కడప ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ( Kadapa SP Siddhartha Kaushal ) ను వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ( Sunitha Reddy ) , రాజశేఖర్రెడ్డి దంపతులు కలిశారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) సీబీఐ (CBI) విచారణ కీలక దశలో ఉంది. వీలైనంత త్వరగానే..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) ఎన్నో మలుపులు, మరెన్నో కొత్త కోణాలు..