• Home » Summer

Summer

తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక సూచనలు

తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక సూచనలు

రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్‌పై హై అలర్ట్ ప్రకటించినట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తీవ్ర ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.

చేదెక్కిన మామిడి..

చేదెక్కిన మామిడి..

రాయలసీమ ప్రాంతంలో మామిడి పండ్లకు ఒక ప్రత్యేకత ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌, కోయంబేడు వివిధ ప్రాంతాలకు మామిడి ఎగుమతి చేస్తారు. రోజు వందల సంఖ్యలో వాహనాలు తరలి వెళ్తాయి.

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు అధికమయ్యాయి. భానుడి భగభగలకు భూగర్భ జలాలు అడుగంటాయి.

యూపీలోని బాందా  జిల్లాలో వరుసగా మూడో రోజూ దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

యూపీలోని బాందా జిల్లాలో వరుసగా మూడో రోజూ దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

ఉత్తర భారతంలో భానుడు కరాల నృత్యం చేస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాందా జిల్లా వరుసగా మూడో రోజు కూడా దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా నిలిచింది.

ఢిల్లీలో తొలి కేసు.. వడదెబ్బకు విద్యార్థి మృతి..

ఢిల్లీలో తొలి కేసు.. వడదెబ్బకు విద్యార్థి మృతి..

దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రాణాలు సైతం పోతున్నాయి.

ఏపీలో ఎండల ఎఫెక్ట్.. మూడు రోజుల పాటు వడగాలుల హెచ్చరిక

ఏపీలో ఎండల ఎఫెక్ట్.. మూడు రోజుల పాటు వడగాలుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

 ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. గడగడలాడుతున్న జనం..

ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. గడగడలాడుతున్న జనం..

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కుళ్లిన పండ్లతో జ్యూస్‌లు

కుళ్లిన పండ్లతో జ్యూస్‌లు

హనుమకొండ అడ్వకేట్స్‌ కాలనీలోని బరిస్టా జ్యూస్‌ సెంటర్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

నిప్పుల గుండం..

నిప్పుల గుండం..

నిజామాబాద్‌ జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి