• Home » Summer

Summer

అడుగంటిన భూగర్భ జలాలు

అడుగంటిన భూగర్భ జలాలు

భానుడు భగ భగమంటున్నాడు. మునుపెన్నడూ లేని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తాగునీటి సమస్య పెరుగుతోంది.

తక్కువ ఫీజుతో క్రీడల్లో శిక్షణ

తక్కువ ఫీజుతో క్రీడల్లో శిక్షణ

తక్కువ ఫీజుతో ఆయా క్రీడల్లో తర్ఫీదు ఇచ్చేందుకు తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ కృషి చేస్తోంది.

బీ కేర్‌ఫుల్‌.. సిలిండర్లు పేలుతున్నాయ్‌.. జాగ్రత్త

బీ కేర్‌ఫుల్‌.. సిలిండర్లు పేలుతున్నాయ్‌.. జాగ్రత్త

హైదరాబాద్ నగరంలో ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట గ్యాస్‌ సిలిండర్లు పేలుతూ ప్రమాదాలు వెలుగు చూస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం.

దేశదేశాల మామిడి పానీయాలు

దేశదేశాల మామిడి పానీయాలు

మామిడి పండు దొరికినా కాయ దొరికినా కమ్మని పానీయంగా మార్చుకుని రసాస్వాదన చేసేందుకు అనేక ఉపాయాలున్నాయి. మనవాళ్లూ, విదేశీయులూ తయారుచేసుకునే కొన్ని మామిడి పానీయాలివి:

తెలంగాణలో భానుడి ప్రతాపం.. నిజామాబాద్‌లో 46 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత

తెలంగాణలో భానుడి ప్రతాపం.. నిజామాబాద్‌లో 46 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ వేసవి కాలంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.

దొంగలొస్తారు జాగ్రత్త!

దొంగలొస్తారు జాగ్రత్త!

వేసవి వచ్చింది. దొంగలకు కూడా సీజన్‌ ప్రారంభమైంది. సెలవుల్లో అనేక మంది ఇళ్లు వదిలి బంధువుల ఊర్లకు, విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నారు.

బాసరలో మంచినీటికి కటకట..

బాసరలో మంచినీటికి కటకట..

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మూడు రోజులుగా మిషన్‌ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు.

బీరుతో చిల్.. 57 రోజుల్లో రూ.118 కోట్ల అమ్మకాలు

బీరుతో చిల్.. 57 రోజుల్లో రూ.118 కోట్ల అమ్మకాలు

ఎండలు మండిపోతున్నాయి. దీంతో మద్యం ప్రియులు బీరు వైపు మొగ్గు చూపుతున్నారు. బ్రాందీ, విస్కీలను సేవించే మందుబాబులు ప్రస్తుత వేసవి కాలంలో వాటికి స్వస్తి చెప్పి వేసవి తాపాన్ని తీర్చుకోవటానికి బీరు సేవిస్తున్నారు.

భగ్గుమన్న భానుడు.. వేలూరులో అత్యధికంగా 42.4 డిగ్రీలు

భగ్గుమన్న భానుడు.. వేలూరులో అత్యధికంగా 42.4 డిగ్రీలు

తమిళనాడు రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ఈ నెల 4వ తేది అగ్ని నక్షత్రం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పుడే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు.

మూగజీవాలకు వడదెబ్బ..  ఎండలకు సొమ్మసిల్లుతున్న పశువులు

మూగజీవాలకు వడదెబ్బ.. ఎండలకు సొమ్మసిల్లుతున్న పశువులు

వరంగల్ జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు మూగ జీవా లు సైతం బెంబేలెత్తుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి