Home » Summer
వేసవి మండిపోతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Telangana: ఒక్కటే ఎండలు.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. ఇంట్లో నుంచి బయటికొస్తే తిరిగి వెళ్లలేని పరిస్థితి! అలాగనీ బయటకూడా ఉండలేక ఎండలకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఏప్రిల్ మొదట్లోనే ఇలాగుంటే చివరికి.. మే నెలలో ఎండలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహకందని పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ (Telangana), హైదరాబాద్లో (Hyderabad) అసలే ఎండలు.. దీనికి తోడు వడగాలులు. ఇలా ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది..
అటు శరీరానికి చలువదనాన్ని ఇస్తూ, ఎముకల ఆరోగ్యానికి దోహదపడే ఈ ఆహారాల గురించి తెలుసా?
భాగ్యనగర వాసులకు బిగ్ షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro) సంస్థ. ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను(Discount) రద్దు చేశారు మెట్రో రైల్ అధికారులు. రూ. 59 హాలిడే కార్డును(Metro Holiday Card) కూడా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఎండలకు(Summer) కూల్ జర్నీ చేద్దామనకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది.
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
ఎండలోంచి నీడకు వస్తే కాస్త విశ్రాంతి తీసుకుంటేనే కానీ మరే పనీ చేయకూడదు. లేదంటే సన్ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కలిగే హైడ్రేషన్ కు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది ప్రాణాలమీదకు తెస్తుంది
గత కొన్నిరోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 అయ్యిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని చల్లని సమాచారం ఇచ్చింది.
రోజువారీ పనులు, వ్యాపారాలతో ఒత్తిడికి గురవుతున్న వారు ఉపశమనం పొందేందుకు కుటుంబంతో కలిసి సరదాగా వివిధ ప్రాంతాలకు(Tourist Spots) వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొంతమంది తెలంగాణ(Telangana), ఏపీలోని(Andhra Pradesh) ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లనుండగా..
భారతీయులకు తాటిముంజలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. ఇవి శరీరానికి చలువ చేయడమే కాదు.. ఇంకా బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.
ఎండలెక్కువ ఉన్నాయని ఏసిని ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..