Home » Summer
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ వేడిమికి తోడు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అత్యధికంగా 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
జిల్లాలో రికార్డుస్థాయిలో ఎండలు నమోదువుతున్నాయి. బయట అడుగు పెట్టాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. మే నెలలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని రేకులకుంట ఆచార్య ఎన్జీరంగా వ్యవసార పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి హెచ్చరించారు. వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మే నెలలో గత 20 ...
ఏటా నగరంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే వేసవిలోనే వాటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సెలవుల్లో ఊళ్లకు, యాత్రలకు వెళ్లడాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
అసలే మే నెల. భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయే తెలిసిందే. మే నెల చివరి వారం వరకు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. అయితే కొన్ని రోజుల క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు(Heat Wave Alerts) జారీ చేసింది.
గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తాగునీరు లేక రోగులు అల్లాడుతున్నారు. వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలరోజుల నుంచి చుక్క నీరు అందుబాటులో లేదు. తాగునీటి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. రోగులు నీటిని బయట కొనాల్సి వస్తోంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వో ప్లాంట్ ద్వారా మెడికల్, లేబర్ వార్డుల వద్ద తాగునీటి సౌకర్యం ...
వేడి అధికంగా ఉన్నప్పుడు ఎండ తగ్గిన తర్వాత సాయంత్రాలు చల్లని గాలికి ఆరుబయట ఉండేట్టుగా చూసుకోవాలి. కాస్త శరీరం చల్లబడిన తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. ఇది శరీరంలో చెమట ద్వారా పెరుకున్న బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది.
ఎండల వేడితో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది.
సీఐ రాజశేఖర్రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తంబళ్లపల్లి ఎస్సీ కాలనీ మహిళలు పామిడి పోలీస్ స్టేషన ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సీ కాలనీలో ఆరు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, పంచాయతీ సర్పంచు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక తాము స్వయంగా పైపులైను ఏర్పాటు చేసుకునేందుకు చందాలు వేసుకుని పనులు ప్రారంభించామని, ఆ క్రమంలో సత్యసాయిబాబా ..
వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నరసాపురం- బెంగళూరు (వయా. కాట్పాడి, జోలార్పేట) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
వేసవిలో హైడ్రేటెడ్గా ఉండాలంటే దాహం తీరే మార్గాన్ని వెతగ్గానే కూల్ డ్రీంక్స్ మీదకే పోతుంది మనసు. కానీ అందరూ డ్రింక్స్ తాగలేరు. ముఖ్యంగా డయాబెటీస్ తో ఉన్నవారు డ్రింక్స్ జోలికి పోకూడదు. ఇలాంటి వారు ప్రత్యేకంగా వేసవిలో తీసుకోవాల్సిన పానీయాల విషయానికి వస్తే..