Home » Summer
భానుడి భగభగలతో మే నెలలో భూగోళం మండిపోయింది. భారత్పై ఉష్ణోగ్రతల(High Temperatures) ప్రభావం భారీగా ఉంది. దీంతో అత్యంత ఉష్ణమయ నెలగా మే నిలిచింది. వరుసగా 12 నెలల పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించింది.
కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించడంతో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నాలుగో తేదీ ఎవరూ అనవసరంగా బయటకు రాకూడదని జిల్లా కలెక్టరు డాక్టర్ వినోద్కుమార్, జిల్లా ఎస్పీ గౌతమీశాలి హెచ్చరించారు. కలెక్టరేట్లోని రెవెన్యూభవనలో శనివారం వారు సంయుక్తంగా కౌంటింగ్ ఏర్పాట్లపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు జేఎనటీయూలో పూర్తి చేశామన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఆరోజు ఉదయం ...
వేసవికాలం ఎండలు చాలా దారుణంగా ఉంటున్నాయి. వీటిని అధిగమించడానికి ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు కొనుగోలు చేస్తారు. అయితే ఎండ వేడిమి తగ్గించడానికి ఏది బెస్ట్ గా పనిచేస్తుంది? ఏసీ లేదా కూలర్.. ఈ రెండింటి మధ్య ఉండే తేడాలేంటో తెలుసుకుంటే..
అగ్ని నక్షత్రం రెండురోజులక్రితమే ముగిసినా చెన్నై(Chennai) నగరం బుధవారం నిప్పుల కొలిమిలా కాగిపోయింది. విపరీతమైన సెగతో నగర ప్రజలు అల్లాడిపోయారు. బుధవారం ఉదయం పది గంటల నుండి వడగాడ్పులకు నగరవాసులు చెమటతో తడిసిపోయారు.
రాజధాని ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో.. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి బుధవారం ఢిల్లీలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ అంచనాను మించి..
Record Breaking Temperature in Delhi: ఉత్తర భారతంలో(North India) భానుగు భగభగ మండిపోతున్నాడు. భారీ ఉష్ణోగ్రతలతో(Highest Temperature) ఉత్తరాది ప్రజలు అల్లాడిపోతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతే ఎక్కువ అనుకుంటే.. ఇప్పుడు అదికాస్తా 50కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో(New Delhi) ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
రాగల మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రంవెల్లడించింది.
దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో వేసవి తీవ్రత బాగా పెరిగింది. ఆ నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్గా మారడంతో పాటు తేమ శాతం ఎక్కువ కావడమే ఇందుకు కారణమని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎ్సఈ) అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆ నగరాల్లో రాత్రిపూట కూడా వాతావరణం చల్లబడలేని పరిస్థితి నెలకొంది.
దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న క్రమంలో రాజస్థాన్లో(Rajasthan) గత వారంలోనే ఏకంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.