• Home » Student

Student

Bhashyam Top Rankers: భాష్యం విద్యార్థుల ప్రతిభ

Bhashyam Top Rankers: భాష్యం విద్యార్థుల ప్రతిభ

ఏపీఈఏపీ సెట్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు టి.విక్రమ్‌ లెవి 6వ ర్యాంక్‌...

Private Engineering Colleges Fraud: ప్రైవేట్‌ స్వయంపాలిత ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అక్రమాలు

Private Engineering Colleges Fraud: ప్రైవేట్‌ స్వయంపాలిత ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అక్రమాలు

రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూకే అనుబంధంగా ఉన్న స్వయంపాలిత ఇంజనీరింగ్‌ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆంధ్రపదేశ్‌ టెక్నికల్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌...

2 ప్రశ్నలకు ఆప్షన్లు మార్చాం: వీసీ

2 ప్రశ్నలకు ఆప్షన్లు మార్చాం: వీసీ

కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈఏపీసెట్‌-2025 ఫలితాలను సెట్‌ చైర్మన్‌, ఉప కులపతి సీఎ్‌సఆర్కే ప్రసాద్‌ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ...

Anathapuram: ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

Anathapuram: ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

అనంతపురం నగరానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. స్థానిక రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి(19) నగరంలోని వివేకానంద కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదివింది. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి నుంచి...

AP EAPCET 2025: ఈఏపీసెట్‌లో అబ్బాయిల హవా

AP EAPCET 2025: ఈఏపీసెట్‌లో అబ్బాయిల హవా

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌లో అబ్బాయిలు రికార్డు సృష్టించారు. ఇంజనీరింగ్‌ సహా అగ్రి, ఫార్మసీలో తొలి 10 ర్యాంకులను అబ్బాయిలే దక్కించుకున్నారు. అయితే..

AP Teacher Transfer: వెబ్‌ కౌన్సెలింగ్‌ పారదర్శకం

AP Teacher Transfer: వెబ్‌ కౌన్సెలింగ్‌ పారదర్శకం

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం పారదర్శకంగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మాన్యువల్‌తో పోలిస్తే వెబ్‌ విధానంలో టీచర్లు సులభంగా పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చని, దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది.

AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌

AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌

సోమవారం నుంచి ఏపీ పీజీ సెట్‌- 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9, 10, 11, 12 తేదీల్లో మూడు షిఫ్టులుగా పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, రెండవ సెషన్‌ మధ్యాహ్నం 12.30 నుంచి..

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 52.9శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 81శాతం మంది మార్కులు మెరుగుపరుచుకున్నారు.

విద్యార్థి దశలోనే యోగా శిక్షణ: అయ్యన్న

విద్యార్థి దశలోనే యోగా శిక్షణ: అయ్యన్న

ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు నాంది పలికేలా, యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా, విద్యార్థి దశలోనే యోగా శిక్షణను తప్పనిసరి చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది అని స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు.

Megha Vemuri: నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమే వినిపించా

Megha Vemuri: నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమే వినిపించా

మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికపై పాలస్తీనాకు మద్దతుగా గళమెత్తి సంచలనం సృష్టించిన తెలుగు సంతతి విద్యార్థిని.. మేఘ వేమూరి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి