Home » Stone Pelting On Jagan
అసలు రాయి తగిలిందా లేక దండ గీసుకుందా అనేది తెలియదు. స్వల్ప గీరుడుకు స్పాట్లో ఇద్దరు డాక్టర్లు, ఆస్పత్రిలో అరడజను మంది వైద్యులు చికిత్స చేశారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్పై (CM YS Jagan) ఈనెల 13వ తేదీన జరిగిన గులకరాయి దాడికి సంబంధించి పోలీసులు కొత్త సమాచారాన్ని రాబట్టారా? పోలీసు కస్టడీలో ప్రధాన నిందితుడు వేముల సతీష్ కుమార్ ఏ విషయాలు వెల్లడించాడు? అనే అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. సతీష్ కుమార్ను రెండు రోజుల క్రితం..
‘‘గులకరాయి ఘటనలో మీ పార్టీ నేతలను వెనుకేసుకువస్తున్నావా? ఉమాను వెనకేసుకొస్తున్నావా? టీడీపీ నాయకులు ఎవరైనా గులకరాయి వేయమన్నారా? వారు ఎవరైనా దీని వెనుక ఉన్నారా?’
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) గులకరాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్కుమార్ను పోలీసులు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు నగరంలోని జిల్లా జైల్లో ఉన్నాడు. రెండో నిందితుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావును శనివారం రాత్రే ఇంటికి పంపేశారు. వాస్తవానికి..