• Home » Srisailam

Srisailam

Telangana : శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు

Telangana : శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు

కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును నిండు కుండలా చేసిన నదీమతల్లి నాగార్జునసాగర్‌ వైపు బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణవేణి ప్రవాహ ధాటికి శ్రీశైలం గేట్లు మరిన్ని తెరుచుకున్నాయి.

Minister Nimmala: వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి నిమ్మల

Minister Nimmala: వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో రాష్ట్రాన్ని కూడా ప్రకృతి అదే విధంగా దీవిస్తోందని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఏపీలో జలకళ సంతరించుకుందని ఆయన చెప్పారు.

Krishna River: సాగర్‌ దిశగా కృష్ణమ్మ..

Krishna River: సాగర్‌ దిశగా కృష్ణమ్మ..

కృష్ణమ్మ శ్రీశైలాన్నీ దాటేసి నాగార్జున సాగర్‌ దిశగా పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతుండటంతో మూడు గేట్లు ఎత్తి, దిగువకు నీటిని వదిలిపెట్టారు. సాగర్‌లోకి 1.62లక్షల క్యూసెక్కుల నీరు వెళుతోంది.

Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు అందాలు... ఈ దృశ్యాల్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు

Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు అందాలు... ఈ దృశ్యాల్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు

ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి నీటికి కిందికి వదిలారు.

Flood Inflow: రేపు శ్రీశైలం 6 గేట్ల  ఎత్తివేత!

Flood Inflow: రేపు శ్రీశైలం 6 గేట్ల ఎత్తివేత!

నిరుటి ఇబ్బందికర పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చేస్తూ.. వానాకాలం పంటలకు ఊపిరి పోస్తూ.. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెట్టనుంది. జూలై నెలలోనే బిరబిరా తరలివస్తూ.. నాగార్జున సాగర్‌ను చేరనుంది.

Srisailam : శ్రీశైలంలో చిరుత సంచారం

Srisailam : శ్రీశైలంలో చిరుత సంచారం

శ్రీశైలం దేవస్థానం పరిధిలోని పాతాళగంగ పాతమెట్ల రోడ్డు సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి పాతాళగంగ పాతమెట్ల రోడ్డు మార్గం రన్‌వేపై చిరుత..

AP News: నల్లమల అడువుల ద్వారా శ్రీశైలం వెళ్తున్నారా?.. ఈ వార్త చదవాల్సిందే!

AP News: నల్లమల అడువుల ద్వారా శ్రీశైలం వెళ్తున్నారా?.. ఈ వార్త చదవాల్సిందే!

Andhrapradesh: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు వెళ్తుంటారు. కొందరు వాహనాల్లో స్వామి దర్శనానికి వెళ్తే మరికొందరు నల్లమల అడవుల గుండా ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు పయమనవుతుంటారు.

Srisailam: ‘శ్రీశైలం’లో యూనిట్‌-4కు మరమ్మతులు!

Srisailam: ‘శ్రీశైలం’లో యూనిట్‌-4కు మరమ్మతులు!

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

Srisailam: టన్నెల్‌ పనులకు పరుగులు!

Srisailam: టన్నెల్‌ పనులకు పరుగులు!

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకం ప్రక్రియను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇన్‌లెట్‌ (శ్రీశైలం) నుంచి టన్నెల్‌ తవ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్‌ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న రాబిన్స్‌ను ఈ దఫా ఉన్నతస్థాయి సమావేశానికి పిలవాలని సర్కారు నిర్ణయించింది.

Nagarkurnool: శీశైలం విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలి..

Nagarkurnool: శీశైలం విద్యుత్‌ కేంద్రం నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలి..

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలోని నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. రూ. 60 కోట్ల విలువైన హైడల్‌ పవర్‌ కోసం రూ. 2కోట్ల ఖర్చుకు వెనుకాడొద్దని హితవు పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి