Home » Srisailam
శ్రీశైల జలాశయానికి అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం నిధులు మంజూరయ్యినా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం లేదు, దానివల్ల నిర్మాణ సంస్థకు రూ.300 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
శ్రీశైలంలో బుధవారం వడగళ్ళు, గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో చెట్లు కూలిపోవడం, రహదారులు జలమయం కావడం జరిగింది.
శ్రీశైలం డ్యాం రాతి గోడలను పరిరక్షించేందుకు సపోర్టు వాల్స్ నిర్మించాలని డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించింది. ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి ప్రభావంతో డ్యాం గోడలు దెబ్బతినకుండా శాస్త్రీయ మరమ్మతులు చేయాలని నివేదికలో తెలిపింది.
తెలుగు రాష్ట్రాలకు జీవన రేఖ శ్రీశైలం జలాశయాన్ని సంరక్షించుకోవలసిన అవసరం ఉందని.. డ్యాం రాతి గోడలకు సపోర్టు వాల్స్ నిర్మించే మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సూచించారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ దంపతులు శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి అమ్మవార్ల దర్శనం పొందారు. వారు స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు
శ్రీశైలం జలాశయం ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు పాటించాల్సిన మెథడాలజీపై అధ్యయనం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి ప్రభుత్వం అప్పగించింది.
శ్రీశైలం ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి పూడ్చివేతకు అవసరమైన పద్ధతులపై అధ్యయన బాధ్యతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి అప్పగించారు. ఈ నెల 28, 29 తేదీలలో జాతీయ డ్యాం సేఫ్టీ బృందం పరిశీలన చేపట్టి తుది చర్యలు నిర్ణయించనుంది.
శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి కుంభోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించగా, సాయంత్రం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు లభించింది
జ్యోతిర్లింగ ఆలయం శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి దేవేరి భ్రమరాంభికగా ఆదిశక్తి పూజలు అందుకుంటోంది. ఈ క్షేత్రంలో అమ్మవారికి ఏటా ఛైత్ర మాసం కృష్ణ పక్షంలో వార్షిక కుంభోత్సవం జరుగుతుంది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదానికి మల్లెల తీర్థం జలపాతం కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. జలపాతం నుండి వచ్చిన నీరు గ్రౌటింగ్ ద్వారా అడ్డుకోవడం, టన్నెల్పైకప్పు కూలడానికి కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు