Home » SriLanka Cricketers
టీ20 వరల్డ్క్పలో చాంపియన్గా నిలిచిన వెంటనే టీమిండియా జింబాబ్వే, శ్రీలంకలపై సిరీ్సలు గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఏడాది తొలిసారిగా వన్డేలు ఆడబోతోంది. మూడు మ్యాచ్ల సిరీ్సలో భాగంగా శుక్రవారం ఆతిథ్య
మహిళల ఆసియా కప్ 2024లో(Womens Asia Cup 2024) భారత జట్టు(team india) సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. దీంతో ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక(srilanka)తో భారత్ నేడు తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది.
కొత్త కోచ్.. కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించింది. టాపార్డర్లో సూర్యకుమార్ (58), పంత్ (49), జైస్వాల్ (40), గిల్ (34) లంక బౌలర్లను చెడుగుడు ఆడేయగా.. ఆ తర్వాత భారత బౌలర్లు కీలక సమయంలో చెలరేగి
ఆసియా కప్లో ఎదురులేని డిఫెండింగ్ చాంపియన్ భారత్ అమ్మాయిలు మరో టైటిల్పై గురిపెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును ఎదుర్కోనున్నారు.
భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ కోచ్గా తన కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సీరిస్ ఆడనుంది. శనివారం మొదటి మ్యాచ్ జరగనుంది.
టీ20 ప్రపంచ చాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా(team india) పురుషుల జట్టు శనివారం నుంచి మూడు మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. మూడు మ్యాచ్లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మహిళల ఆసియా కప్ 2024(Womens Asia Cup 2024) ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్లోకి నాలుగు జట్లు వచ్చి చేరగా, రేపు రెండు సెమీ ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. కానీ ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ విషయంలో కీలక మార్పు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లను ఆడనుంది.
కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత జట్టు ఈనెలాఖరున శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ముందుగా పల్లెకెలెలో 26, 27, 29న టీ20 సిరీస్.. ఆ తర్వాత కొలంబో వేదికగా ఆగస్టు 1, 4, 7న ఇరు జట్ల మధ్య మూడు
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంక ఆటగాడు(Sri Lankan batsman) కమిందు మెండిస్(Kamindu Mendis) సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే ఈ ఆటగాడు రెండు ఇన్నింగ్స్లలో కూడా సెంచరీలు నమోదు చేశాడు.