Home » SriLanka Cricketers
ODI World Cup: వన్డే ప్రపంచకప్లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ విజృంభించింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో బౌలర్లు సమష్టిగా రాణించారు. 46.4 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేశారు.
Mathews Brother Warns to Shakib: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వివాదం మరింతగా ముదిరింది. ఈ వివాదంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతోపాటు రెండు దేశాల అభిమానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంలో మెజారిటీ మంది మాథ్యూస్కు అండగా నిలుస్తున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ను తప్పుబడుతున్నారు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఈ నెల 6న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏ స్థాయిలో వివాదానికి తెరదీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్లో శ్రీలంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 302 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో వరుసగా వన్డే ప్రపంచకప్లలో నాలుగోసారి సెమీస్లో అడుగుపెట్టింది.
ప్రపంచకప్లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక చెత్త రికార్డు సాధించింది. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్ అయిన 4వ జంటగా నిశాంక-కరుణరత్నే జోడీ నిలిచింది.
ఆసియా కప్ ప్రారంభానికి ముందు శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. శ్రీలంక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, వికెట్ కీపర్ కుశాల్ పెరీరాకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టీమ్ మేనేజ్మెంట్ వైద్య పరీక్షలు చేయించింది. అయితే వీళ్లిద్దరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో శ్రీలంక టీమ్ ఆందోళన పడుతోంది.
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. శ్రీలంక బౌలర్లపై సిక్స్లు, ఫోర్లతో సునామీలా విరుచుకుపడ్డాడు. విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 8 సిక్స్లు, 13 ఫోర్లతో తుఫానులా..
హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ను చంపేసినట్టయింది ఈ వరల్డ్ కప్లో...
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్, శ్రీలంక మ్యాచ్లో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న..