Home » SriLahari
కొలంబో వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. అంతకుముందు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ కాసేపు నిలిచింది. కాగా మ్యాచ్ ముగిసే సమయానికి శ్రీలంక స్కోర్ 265/8.