Home » Srikakulam
రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పాలవలస రాజశేఖరం(77) కన్నుమూశారు.
rims: ఆ ఆస్పత్రి జిల్లాకే కీలకమైనది. తమ ప్రాణాలు నిలుస్తాయని ఆశతో రోగులు, ఉత్తమ చికిత్స, వసతులు అందుబాటులో ఉంటాయని వైద్యులు ఇక్కడకే కేసులు రిఫర్ చేస్తుంటారు. పేరుకే అది పెద్దాసుపత్రి అయినా సేవలు మాత్రం ఆ స్థాయిలో అందడం లేదు.
removal of trees: సంక్రాంతి సీజన్లో నగరం విపరీతమైన రద్దీగా ఉంటుంది. పండుగ సమీపించేసరికి రద్దీ మరింత పెరుగుతుంది.
Best Award :ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రానికి (రాగోలు) 2023 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ పరిశోధన అవార్డు లభించింది.
ZP budget:జిల్లాపరిష త్కు గత ఏడాది వచ్చిన ఆదా యం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, చేపట్టిన వ్యయం పరిగణనలోకి తీసు కుని 2025-26 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ప్రవేశపె ట్టిన బడ్జెట్ను సభ్యులు ఏక గ్రీవంగా ఆమోదించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి నెహ్రూ నగర్లో ఆదివారం స్థానికులకు ‘కామన్ శాండ్ బో’ పాము కనిపించింది. రోడ్డు పనులు చేస్తుండగా..
Andhrapradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉంగర మండలంలోని బేగంపేట నుంచి కొండవలస వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయం అయ్యింది. ఈ రహదారి 2010 నుంచి పూర్తిగా గోతులుగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రాజాం నుంచి బేంగపేట వెళ్లేందుకు ఒకే ఆర్టీసీ బస్సు ఉంటుంది.
బ్రెయిన్ స్ర్టోక్కు గురై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు.
రథసప్తమి వేడుకలకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు ఏవిధంగా తీసుకోవాలనే అంశాలపై అధికారులను మంత్రి అచ్చెన్న సూచనలు చేశారు. ఈ సందర్భంగా అరసవెల్లి అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు ఆయన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.