• Home » Srikakulam

Srikakulam

Diwali: ఈ ఊరు పేరే దీపావళి.. ఎక్కడో తెలుసా

Diwali: ఈ ఊరు పేరే దీపావళి.. ఎక్కడో తెలుసా

దీపావళి... పండుగ అని తెలుసు. కానీ ఓ ఊరు పేరు దీపావళి అని తెలుసా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దీపావళి అనే గ్రామం ఉంది. అసలు ఆ పేరెలా వచ్చింది. ఊరు ప్రత్యేకత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

TDP Police: దివ్వెల మాధురి తిరుమల పొలీసుల నోటీసులు..

TDP Police: దివ్వెల మాధురి తిరుమల పొలీసుల నోటీసులు..

వారం రోజుల క్రితం వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివా‌స్, అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 7న దువ్వాడతో కలసి తిరుమల వచ్చిన ఆమె మాడవీధుల్లో, పుష్కరిణి వద్ద వీడియోలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని తిరుమలలో మాధురి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం వివాదాస్పదమైంది.

Srikakulam Dist.,: అరసవిల్లిలో భక్తులకు కనువిందు చేసిన అద్భుత దృశ్యం...

Srikakulam Dist.,: అరసవిల్లిలో భక్తులకు కనువిందు చేసిన అద్భుత దృశ్యం...

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టును సూర్యకిరణాలు నేరుగా తాకాయి. లేలేత సూర్య కిరణాల స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందింది. రెండు నిమిషాలు పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్‌ను తాకాయి. ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది.

Srikakulam Dist.,: శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

Srikakulam Dist.,: శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఏటా రెండు సార్లు సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి.

Tirumala Laddu: తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు

Tirumala Laddu: తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ లేదని, ఆవులో కల్తీ ఉందన్నారు.

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు వచ్చాయ్.. సంవత్సరంలో..

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు వచ్చాయ్.. సంవత్సరంలో..

అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఏపీని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు, పోలవరం మెుదటి దశ పనుల కోసం రూ.12,567కోట్లు కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు.

Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం

Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం

Andhrapradesh: విజయవాడలో అంత పెద్ద వరద వచ్చాక పది రోజుల్లో మళ్లీ నార్మల్ స్థాయికి తేవటం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వల్లే సాధ్యం అయ్యిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘‘ఇది నేను కాదు.. వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.

Bhogapuram: శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు

Bhogapuram: శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు

శ్రీకాకుళం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు.

Rain Alert: ఆ మూడు జిల్లాలను వణికిస్తున్న వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు..

Rain Alert: ఆ మూడు జిల్లాలను వణికిస్తున్న వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు..

ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

Duvvada Family: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో బిగ్ ట్విస్ట్

Duvvada Family: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో బిగ్ ట్విస్ట్

దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న వివాదాస్పద ఇంటి వద్దకు ప్రియురాలు దివ్వెల మాధురి వచ్చింది. దువ్వాడ శ్రీను ఇంట్లోకి వెళ్లేందుకు గత నెలరోజుల నుంచి దువ్వాడ వాణి ఇంటి బయట ఆందోళన చేస్తోంది. ఇంతలో మాధురి వచ్చి, లోపలికి వెళ్లడంతో వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి