• Home » Srikakulam

Srikakulam

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు వచ్చాయ్.. సంవత్సరంలో..

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు వచ్చాయ్.. సంవత్సరంలో..

అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఏపీని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు, పోలవరం మెుదటి దశ పనుల కోసం రూ.12,567కోట్లు కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు.

Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం

Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం

Andhrapradesh: విజయవాడలో అంత పెద్ద వరద వచ్చాక పది రోజుల్లో మళ్లీ నార్మల్ స్థాయికి తేవటం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వల్లే సాధ్యం అయ్యిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘‘ఇది నేను కాదు.. వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.

Bhogapuram: శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు

Bhogapuram: శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు

శ్రీకాకుళం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు.

Rain Alert: ఆ మూడు జిల్లాలను వణికిస్తున్న వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు..

Rain Alert: ఆ మూడు జిల్లాలను వణికిస్తున్న వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు..

ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

Duvvada Family: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో బిగ్ ట్విస్ట్

Duvvada Family: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో బిగ్ ట్విస్ట్

దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న వివాదాస్పద ఇంటి వద్దకు ప్రియురాలు దివ్వెల మాధురి వచ్చింది. దువ్వాడ శ్రీను ఇంట్లోకి వెళ్లేందుకు గత నెలరోజుల నుంచి దువ్వాడ వాణి ఇంటి బయట ఆందోళన చేస్తోంది. ఇంతలో మాధురి వచ్చి, లోపలికి వెళ్లడంతో వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Duvvada Family: చిందులేసిన దువ్వాడ వాణి

Duvvada Family: చిందులేసిన దువ్వాడ వాణి

: దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కంటిన్యూ అవుతోంది. పూటకో అప్ డేట్, రోజుకో న్యూస్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌‌ను తలపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న ఇంటిపై వివాదం నెలకొంది. ఆ ఇంటిని కూతుళ్ల పేరుతో రాయాలని దువ్వాడ వాణి భీష్మించుకొని కూర్చొంది. ప్రియురాలు దివ్వెల మాధురి పేరుతో ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ రిజిష్ట్రేషన్ చేయించేశారు.

Earthquake: శ్రీకాకుళంలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం..

Earthquake: శ్రీకాకుళంలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం..

ఇచ్ఛాపురం(Ichchapuram) పరిసర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉదయం 3:45గంటలకు భూకంపం వచ్చింది.

Andhra Pradesh: వైసీపీ నేతకు రోడ్డు ప్రమాదం.. ప్రత్యర్థి అయినా పరామర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు

Andhra Pradesh: వైసీపీ నేతకు రోడ్డు ప్రమాదం.. ప్రత్యర్థి అయినా పరామర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరాడ్ తిలక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

Duvvada Srinivas: శ్రీనుతోనే ఉంటా: వాణి

Duvvada Srinivas: శ్రీనుతోనే ఉంటా: వాణి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా పదో రోజుకు చేరుకుంది. ఇరు కుటుంబ సభ్యుల చర్చలు కొలిక్కి రాలేదు. దువ్వాడ వాణి రోజుకో కొత్త డిమాండ్ తీసుకొస్తున్నారు. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటానని, అతను ఉంటోన్న ఇంట్లోనే ఉంటానని చెబుతున్నారు. వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు.

Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ రచ్చలో కీలక పరిణామం.. చర్చలతో ఫుల్ స్టాప్!

Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ రచ్చలో కీలక పరిణామం.. చర్చలతో ఫుల్ స్టాప్!

ఒకటా రెండా.. వారం రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. దువ్వాడ.. దువ్వాడ.. దువ్వాడ.. ఇదే టాపిక్..! ఎందుకంటే.. ‘ఆయనకు ఇద్దరు’ ఎపిసోడ్‌లో గంటకో ట్విస్ట్‌.. ట్విస్ట్‌లు ట్విస్టులు.. లెక్కలేనన్ని వెలుగుచూశాయ్..! వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఫ్యామిలీ రచ్చలో సోమవారం నాడు కీలక పరిణామమే జరిగింది. రెండో ఇంటి రచ్చపై..

తాజా వార్తలు

మరిన్ని చదవండి