• Home » Sri Satyasai

Sri Satyasai

KDR COURT: కార్యాలయాన్ని ఆలయంలా భావించాలి

KDR COURT: కార్యాలయాన్ని ఆలయంలా భావించాలి

ప్రతి ఉద్యోగి తాము పని చేసే కార్యాలయాన్ని దేవాలయంలా భావించాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన, న్యాయాధికారి ఎస్‌.జయలక్ష్మి అన్నారు.

LIQUOR LOTTERY: లక్కీ లాటరీ..!

LIQUOR LOTTERY: లక్కీ లాటరీ..!

ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల జారీ లాటరీ అధికార కూటమికి లక్కీ లాటరీగా మారింది. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సోమవారం మద్యం దుకాణాలకు లక్కీడ్రా కల్టెకర్‌ చేతన ఆధ్వర్యంలో నిర్వహించారు.

FLOWERS PRICE RISE: కనకాంబరం కిలో రూ.2వేలు

FLOWERS PRICE RISE: కనకాంబరం కిలో రూ.2వేలు

ద సరా పండగంటే పదిరోజుల వేడుక. దీంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి. అమాంతం ధరలు పెరిగిపోయాయి. శరన్నవరాత్రి నేపథ్యంలో ప్రస్తుతం పూలధరలు ఒకేసారి పెంచేశారు.

THASILDAR OFFICE: బత్తలపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఖాళీ..!

THASILDAR OFFICE: బత్తలపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఖాళీ..!

మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో సిబ్బంది ఉన్నా ప్రజా పనులు జరగడం లేదు.

PLUMBERS: రాజకీయాలకు అతీతంగానే పట్టాలు సాధించుకున్నాం

PLUMBERS: రాజకీయాలకు అతీతంగానే పట్టాలు సాధించుకున్నాం

పొట్టకూటి కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేసే ప్లంబర్‌ వృత్తిమాది... అయితే కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో 2022లో ప్లంబర్స్‌ అసోసియేషనకు ఆ భూమిని కేటాయిస్తూ కోర్టు తీర్పనివ్వడంతో ప్రభుత్వ పెద్దల సహకారంతో ఉన్నభూమిని పంచుకున్నామని ఆ సంఘం ఉపాధ్యక్షుడు సురేంద్రబాబు పేర్కొన్నారు.

GRIEVANCE: ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

GRIEVANCE: ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ఫిర్యాదుదారుల సమస్యలను ప రిస్కరించడమే ధ్యేయమని, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు.

COLLECTOR: పేద ఖైదీల కోసం కమిటీ ఏర్పాటు చేయాలి

COLLECTOR: పేద ఖైదీల కోసం కమిటీ ఏర్పాటు చేయాలి

పేద ఖైదీలకు సాధికార కమిటీ ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 171 ఫిర్యాదులు స్వీకరించారు.

AGITATION FOR WATER: తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

AGITATION FOR WATER: తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

మండలంలోని బాపనకుంట, ఎస్సీకాలనీ, నేరాలవంకతండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు రెడ్డిపల్లి ప్రధాన రోడ్డులో ధర్నా చేపట్టారు. సోమవారం వారు మాట్లాడుతూ బాపనకుంట సమీపంలో గ్రీనఫీల్డ్‌ హైవే రహదారి పనులు జరుగుతున్నాయన్నారు.

MLA KANDIKUNTA: ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా

MLA KANDIKUNTA: ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా

దిరి నియోజకవర్గాన్ని ఆదర్శనియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు.

Minister Satya Kumar: కేంద్రానికి మంత్రి సత్యకుమార్ లేఖ.. ఏపీలో ఆ ప్రాజెక్టు చేపట్టాలంటూ వినతి..

Minister Satya Kumar: కేంద్రానికి మంత్రి సత్యకుమార్ లేఖ.. ఏపీలో ఆ ప్రాజెక్టు చేపట్టాలంటూ వినతి..

సత్యసాయి జిల్లా ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి