Home » Sports year ender 2022
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం జట్టు వివరాలను వెల్లడించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం దక్కింది.
తెలుగమ్మాయి వెన్నెల కలగొట్ల, మరో భారత షట్లర్ తన్వీ శర్మ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో..
దేశంలో అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే, అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రికెట్లో ఈ ఏడాది భారత్కు అంత కలిసి రాకున్నా.. వివిధ క్రీడాంశాల్లో మన మహిళలు మెరిశారు
కాలగర్భంలో మరో వత్సరం కలిసిపోతోంది. ఈ ఏడాది కొందరికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే, మరికొందరికి మాత్రం తీరని వేదన మిగిల్చింది. ఇంకొందరు మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకున్నారు.