Home » South Central Railway
గోదావరి ఎక్స్ప్రెస్ రైలు నిన్న పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రాక్ మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మరమ్మతు పనుల్లో కొన్ని వందల మంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను పాక్షికంగానూ.. మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేసింది.
గోదావరి ఎక్స్ప్రెస్ ప్రమాదంతో సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు చేపట్టింది.