• Home » Sonia Gandhi

Sonia Gandhi

Lok Sabha Polls 2024: పోస్టర్లు ప్రింట్ చేయలేకపోతున్నాం.. మీడియా ముందుకు సోనియా..!

Lok Sabha Polls 2024: పోస్టర్లు ప్రింట్ చేయలేకపోతున్నాం.. మీడియా ముందుకు సోనియా..!

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్‌ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గేతో పాటు.. ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవ లంభిస్తోందన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంపై సోనియా గాంధీ తొలిసారి మీడియాతో మాట్లాడారు.

Congress: పోటీకి సోనియా, రాహుల్ దూరం.. బరేలి అమేథి కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా..??

Congress: పోటీకి సోనియా, రాహుల్ దూరం.. బరేలి అమేథి కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా..??

లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Congress: సీడబ్ల్యూసీ  కీలక భేటీ.. తెలంగాణ ఎంపీ స్థానాలపై చర్చ

Congress: సీడబ్ల్యూసీ కీలక భేటీ.. తెలంగాణ ఎంపీ స్థానాలపై చర్చ

ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ (Congress) సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు.

Nupur Sharma: రాయ్ బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నుపుర్ శర్మ.. కాంగ్రెస్ ఉనికి కాపాడుకునేనా..!!

Nupur Sharma: రాయ్ బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నుపుర్ శర్మ.. కాంగ్రెస్ ఉనికి కాపాడుకునేనా..!!

2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

CWC Meeting:ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ కీలక భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..!

CWC Meeting:ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ కీలక భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో సమావేశమైంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికతో పాటు.. పార్టీ మేనిఫెస్టో(Manifesto)పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను అభినందిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.

Shivraj Singh Chouhan:  ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేదా.. రాహుల్‌పై మాజీ సీఎం ఫైర్..!

Shivraj Singh Chouhan: ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేదా.. రాహుల్‌పై మాజీ సీఎం ఫైర్..!

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీది భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని విమర్శించారు. గత అనుభవాలు చూస్తే రాహుల్ గాంధీ యాత్రలు చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న ముంబైలో మరో విఫల యాత్రను ముగించారని ఎద్దెవా చేశారు.

Congress: నేడే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..? గాంధీలు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్..?

Congress: నేడే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..? గాంధీలు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్..?

లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో గల కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గురువారం సమావేశమై చర్చించింది. సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ పాల్గొన్నారు. భారత్ న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ వర్చువల్‌గా పాల్గొనాలి. అనివార్య కారణాల వల్ల పాల్గొనలేదు.

Congress: పార్లమెంట్ ఎన్నికలపై సీఈసీ కీలక సమావేశం.. ఏం చర్చించారంటే..?

Congress: పార్లమెంట్ ఎన్నికలపై సీఈసీ కీలక సమావేశం.. ఏం చర్చించారంటే..?

పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర కాంగ్రెస్ (Congress) హై కమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈరోజు(గురువారం) ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయింది. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఓ స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధాన కీలక అంశాలపై చర్చించారు.

Congress: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

Congress: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది.

CM Revanth: సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమే..

CM Revanth: సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమే..

Telangana: పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి