Home » Somireddy Chandramohan Reddy
మంత్రి కాకాణి మాటలు విని అధికారులు చాలా తప్పులు చేశారని.. ఇప్పుడు వారంతా పనిష్మెంట్లు తీసుకుంటున్నారని - మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లా(Nellore District)లో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. వైసీపీ ప్రభుత్వ(YCP Govt) అవినీతిని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy) ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో దళిత సర్పంచ్ మందా వెంకటరమణయ్య(Manda Venkataramaniah)పై వైసీపీ మూఖలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి.
లుగుదేశం - జనసేన కలిస్తే ప్రభంజనమేనని.. ఆ ప్రభంజనంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గాలికి కొట్టుకుపోతారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (Somireddy Chandramohan Reddy) వ్యాఖ్యానించారు.
నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన సెంటర్ల సందర్శనకు, బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా? అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు. అక్కడే లెక్కలు తెలుస్తామం..
అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరం. చేతిలో అధికారం ఉందని ఎలా పడితే అలా చేస్తాననడం జగన్ రెడ్డికి తగదు. పుంగనూరు, అంగళ్లు ఘటనకి సంబంధించి పీలేరు నియోజకవర్గంలో 140 మంది నాయకులపై ఏరిఏరి మూడు రోజుల క్రితం నాన్ బెయిలబుల్
రాష్ట్రంలోని 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో చేసిన ఖర్చు చూపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్తో టీడీపీ నేతలు ఎక్కడిక్కడ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని రూరల్ పోలీస్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత ఇలాకాలో మరో భారీ కుంభకోణం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.10కోట్ల నక్కలవాగు పనులకి ఇరిగేషన్ శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లకి ఈ నెల 5 వరకూ గడువు ఇచ్చారు.
ఏపీలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్లతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికార పార్టీ ఇసుక దోపీడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగు దేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ఆఫీసుకు వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు.
నెల్లూరు: మంత్రులు అంబటి, కాకని కలసి నెల్లూరు జిల్లాను ముంచేశారని, వ్యవసాయ, నీటిపారుదల శాఖలు అదుపు తప్పాయని టీడీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.