• Home » Siddipet

Siddipet

‘ఉపాధి’ పనిలో బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి

‘ఉపాధి’ పనిలో బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి

ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండ రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కొమురవెల్లి మల్లన్న ఆలయం.. బండారుమయం!

కొమురవెల్లి మల్లన్న ఆలయం.. బండారుమయం!

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నకు పట్నంవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు.

Komuravelli: కొమురవెల్లిలో హోరెత్తిన పట్నంవారం

Komuravelli: కొమురవెల్లిలో హోరెత్తిన పట్నంవారం

కొమురవెల్లిలో పట్నంవారం! ఈ వేడుక కోసమే హైదరాబాద్‌ నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. మల్లనస్వామికి పచ్చ, సునేరు, తెల్లపిండి, కుంకుమ, పసుపుతో పటం పరిచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

Janagama: రేపు కొమురవెల్లి మల్లన్న ‘పట్నంవారం’

Janagama: రేపు కొమురవెల్లి మల్లన్న ‘పట్నంవారం’

కొమురవెల్లి క్షేత్రం పట్నంవారానికి సిద్ధమైంది. మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన వేలాదిమంది భక్తులు తరలివెళ్లనున్నారు.

Minister Ponnam: రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం

Minister Ponnam: రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలి: మంత్రి పొన్నం

జనవరి 26 వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

KCR: తాత కేసీఆర్‌తో కలిసి.. హిమాన్షు పొలం పనులు

KCR: తాత కేసీఆర్‌తో కలిసి.. హిమాన్షు పొలం పనులు

సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోమాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన మనవడు హిమాన్షురావు పొలం పనులు చేశారు.

Siddepet: నలుగురి మృతదేహాలు లభ్యం.. పరిస్థితి ఎలా ఉందంటే..

Siddepet: నలుగురి మృతదేహాలు లభ్యం.. పరిస్థితి ఎలా ఉందంటే..

తెలంగాణ: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో గల్లంతయిన ఐదుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. గల్లంతయిన వారిలో ఇప్పటివరకూ దినేశ్వర్, జతీన్, ధనుష్, సాహిల్ మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు.

TG News: వారి సరదా ఎంతటి ఘోరానికి దారి తీసింది..

TG News: వారి సరదా ఎంతటి ఘోరానికి దారి తీసింది..

Telangana: సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లిన ఆ యువకులను మృత్యువు బలితీసుకుంది. డ్యాంలో పడి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.

Siddepet: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్.. విషయం ఇదే..

Siddepet: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్.. విషయం ఇదే..

తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula E car race) కేసు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌(KCR)ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Minister Ponnam Prabhakar:   ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయి.. మంత్రి పొన్నం ధ్వజం

Minister Ponnam Prabhakar: ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయి.. మంత్రి పొన్నం ధ్వజం

Minister Ponnam Prabhakar: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి