• Home » Siddaramaiah

Siddaramaiah

Valmiki Corporation Scam: సిద్ధరామయ్య సర్కార్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

Valmiki Corporation Scam: సిద్ధరామయ్య సర్కార్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

గిరిజన సంక్షేమానికి సంబంధించిన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, తప్పుడు బ్యాంకు అకౌంట్లలోకి అక్రమంగా కార్పొరేషన్ అకౌంట్లలోని నిధులు బదిలీ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణగా ఉంది. షెల్ కంపెనీలకు తరలించిన నిధులను 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బళ్లారి నియోజకవర్గంలో వినియోగించినట్టు ఈడీ చెబుతోంది.

Siddaramaiah: ఐదేళ్లు పక్కా... సీఎం, డిప్యూటీ సీఎం ఐక్యతారాగం

Siddaramaiah: ఐదేళ్లు పక్కా... సీఎం, డిప్యూటీ సీఎం ఐక్యతారాగం

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా రాష్ట్రానికి రావడంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై సూర్జేవాలా దృష్టి సారించనున్నట్టు చెప్పారు. పార్టీని పటిష్టం చేయడం కోసం వచ్చారని, ఆయన పని ఆయన చేస్తారని తెలిపారు.

Siddaramaiah: ఈవెంట్ మేము నిర్వహించలేదు, నన్ను ఆహ్వానించారు: సిద్ధరామయ్య

Siddaramaiah: ఈవెంట్ మేము నిర్వహించలేదు, నన్ను ఆహ్వానించారు: సిద్ధరామయ్య

చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఫంక్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని, కేఎస్‌సీఏనే నిర్వహించిందని ఆయన తెలిపారు.

Bengaluru Stampede: ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. సీఎంపై గవర్నర్‌కు ఫిర్యాదు

Bengaluru Stampede: ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. సీఎంపై గవర్నర్‌కు ఫిర్యాదు

ఆర్‌సీబీ వంటి ప్రైవేట్ క్రికెట్ ఫ్రాంచైస్‌‌ కోసం గ్రాండ్ రెసెప్షన్‌కు ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని గిరీష్ కుమార్ ప్రశ్నించారు. ఐపీఎల్ అనేది కమర్షియల్ వెంచర్ అని, ఇందులో నేషనల్ ప్రైడ్ కంటే లాభాల ఉద్దేశమే ఉంటుందని పేర్కొన్నారు.

Bengaluru Stampede: తొక్కిసలాట ఘటన... సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు

Bengaluru Stampede: తొక్కిసలాట ఘటన... సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు

ఆర్‌సీబీ ఐపీఎల్ టీమ్ విజయోత్సవాన్ని విభేదిస్తూ తాను సీఎంకు సలహా ఇచ్చానని గోవిందరాజ్ పేర్కొన్నట్టు ఒక కథనం వచ్చింది. అయితే తన మాటలను వక్రీకరించారని, ఈ అంశంపై తాను ఎప్పుడూ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వలేదని గోవిందరాజ్ ‌వివరణ ఇచ్చారు.

Karnataka Stampede: 35,000 మంది పట్టే స్టేడియానికి 2 లక్షల మంది.. మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Karnataka Stampede: 35,000 మంది పట్టే స్టేడియానికి 2 లక్షల మంది.. మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, అలాగని ఘటనను సమర్ధించడం లేదని, కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగిందని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. గాయపడిన వారిలో చాలామందికి చిన్నచిన్న గాయాలే అయ్యాయని, వారు ఆసుపత్రిలో చేరలేదని చెప్పారు.

Kamal Haasan: మాట కరుసు.. కోర్టుకు కమల్ హాసన్

Kamal Haasan: మాట కరుసు.. కోర్టుకు కమల్ హాసన్

తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. తాను క్షమాపణ చెప్పనంటూ కమల్ కోర్టుకెక్కడంతో ఈ వివాదం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Siddaramaiah: చరిత్ర తెలియని నాయకన్.. మండిపడిన సీఎం

Siddaramaiah: చరిత్ర తెలియని నాయకన్.. మండిపడిన సీఎం

కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి.

Video Viral: కన్నడంలో మాట్లాడనంటూ బ్యాంకు మేనేజర్ వీరంగం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

Video Viral: కన్నడంలో మాట్లాడనంటూ బ్యాంకు మేనేజర్ వీరంగం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

కర్ణాటకలోని అనేకల్‌ తాలూకా సూర్యానగర్ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు దిగారు. కాగా, బ్యాంకు మేనేజర్ చర్యను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.

Karnataka: ఇద్దరి మృతదేహాలు స్వస్థలాలకు

Karnataka: ఇద్దరి మృతదేహాలు స్వస్థలాలకు

పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన మంజునాథ్‌రావ్‌, భరత్‌భూషణ్‌ మృతదేహాలు బెంగళూరు ఎయిర్‌పోర్టు ద్వారా స్వస్థలాలకు చేరి, మంత్రి, గవర్నర్‌, సీఎం నివాళులర్పించారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి