• Home » Siddaramaiah

Siddaramaiah

రాహుల్‌గాంధీపై మరో పరువు నష్టం కేసు, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకూ సమన్లు

రాహుల్‌గాంధీపై మరో పరువు నష్టం కేసు, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకూ సమన్లు

పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో పార్లమెంటుకు అనర్హత వేటు పడిన కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీపై కర్ణాటకలో మరో పరువునష్టం కేసు నమోదైంది.

Karnataka cow slaughter: గోవధపై కర్ణాటక మంత్రి వ్యాఖ్యలకు సిద్ధరామయ్య స్పందనిదే..!

Karnataka cow slaughter: గోవధపై కర్ణాటక మంత్రి వ్యాఖ్యలకు సిద్ధరామయ్య స్పందనిదే..!

గోవధ నిషేధ చట్టాన్ని సమీక్షించాల్సి ఉందంటూ కర్ణాటక పశు సంవర్ధక శాఖ కె.వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చేప్టటిన ఆందోళనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం స్పందించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వ తీసుకువచ్చిన చట్టంలో స్పష్టత లేదన్నారు.

Maharashtra-karnataka Water dispute: మా వాటా జలాలు ఇమ్మంటూ షిండేకు సిద్ధరామయ్య లేఖ

Maharashtra-karnataka Water dispute: మా వాటా జలాలు ఇమ్మంటూ షిండేకు సిద్ధరామయ్య లేఖ

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వరనా/కొయినా రిజర్వాయర్ నుంచి కృష్ణా నదికి 2.00 టీఎంసీల జలాలు, ఉజ్జయిని రిజర్వాయర్ నుచి భీమా నదికి 3.00 టీఎంసీల నీటిని వదలాల్సిందిగా సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్ షిండేకు బుధవారంనాడు ఒక లేఖ రాశారు.

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు పండుగలాంటి వార్త

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు పండుగలాంటి వార్త

కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సిద్ధరామయ్య సారథ్యంలోని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరవు భత్యాన్ని 31 శాతం నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు మంగళవారంనాడు ప్రకటించింది. 2023 జనవరి 1 నుంచి ఈ కరవు భత్యం వర్తింపజేస్తారు.

Siddaramaiah Target: మంత్రులకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టార్గెట్‌

Siddaramaiah Target: మంత్రులకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టార్గెట్‌

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతన కేబినెట్ సహచరులందరికీ టార్గెట్‌లను ఫిక్స్ చేశారు. ఏడాదిలోగా లోక్‌సభ ఎన్నికలు రానున్నాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్లు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు కానుకగా లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించేదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం 24 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గంలోని మొత్తం 34 స్థానాలను భర్తీ చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేశారు.

Karnataka : జూన్ 1 నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు : బీజేపీ ఎంపీ

Karnataka : జూన్ 1 నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు : బీజేపీ ఎంపీ

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు ప్రారంభమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి నెలకు 200 యూనిట్ల కన్నా

Karnataka: 5 హామీలపై తొలి సంతకం చేసిన సిద్ధూ

Karnataka: 5 హామీలపై తొలి సంతకం చేసిన సిద్ధూ

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలి మంత్రివర్గ సమావేశంలోనే పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై మాట నిలుపుకొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీల అమలుకు నిర్ణయిస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేశారు. విధాన సౌధలో మధ్యాహ్నం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశానంతరం ఈ విషయాన్ని మీడియాకు సీఎం తెలిపారు.

Karnataka CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. ఎలా జరిగిందో చూడండి..!

Karnataka CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. ఎలా జరిగిందో చూడండి..!

కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్యతో గవర్నర్ థావర్‌ చంద్ గెహ్లాట్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా..

Siddamaramaiah Sweraing-in: ఆహ్వానితుల జాబితాలో చోటుదక్కని బీజేపీయేతర సీఎంలు, ఎందుకంటే..?

Siddamaramaiah Sweraing-in: ఆహ్వానితుల జాబితాలో చోటుదక్కని బీజేపీయేతర సీఎంలు, ఎందుకంటే..?

బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ఓ 'బిగ్ ఈవెంట్'గా నిర్వహిస్తోంది. అయితే, ఆహ్వానితుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్, కె.చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి, పినరయి విజయన్ వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రుల పేర్లు చోటుచేసుకోలేదు.

DK Shivakumar: మంత్రివర్గ కూర్పుపై సిద్ధూ, డీకే కసరత్తు

DK Shivakumar: మంత్రివర్గ కూర్పుపై సిద్ధూ, డీకే కసరత్తు

బెంగళూరు: కర్ణాటక సీఎం పంచాయితీకి ఎట్టకేలకు తెరబడి.. సిద్ధరామయ్యను సీఎంగా, డీకే శివకుమార్‌నును ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించడంతో అగ్రనేతలిరువురూ ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించారు. రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలాతో కలిసి ఉభయులూ శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి