Home » Siddaramaiah
ర్నాటక కాంగ్రెస్ ( Karnataka Congress ) ప్రభుత్వంపై బీఆర్ఎస్ ( BRS ) , బీజేపీ ( BJP ) నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah ) వ్యాఖ్యానించారు.
తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన చేసిన ‘క్యాష్ ఫర్ పోస్టింగ్’ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఆయనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్నికలు ముగిసినప్పటి నుంచే హాట్ హాట్గా కొనసాగుతున్న కర్ణాటక రాజకీయాల్లో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్యకు ఆయన కుమారుడు యతీంద్ర రూపంలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయనకు సంబంధించిన ఓ వీడియో...
Telangana Elections: కర్ణాటకలోకి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీల్ని పూర్తి చేయడంలో విఫలమైన కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం పెద్దఎత్తున హామీలు ఇస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు ఇస్తుంటే..
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. అయితే బీజేపీ పన్నాగాలు విజయవంతం కావని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని వదలి వెళ్లరని చెప్పారు.
తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై రాష్ట్రంలో నిరసనలు తీవ్రమవుతుండటంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. నిరసనలను తమ ప్రభుత్వం అడ్డుకోదని, అయితే శాంతి భద్రతలను, ప్రశాంతను పాటించాలని కోరారు. కావేరీ జాలల వివాదంపై తదుపరి విచారణ సుప్రీంకోర్టు మందుకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తుందని చెప్పారు.
లోక్సభ ఎన్నికలకు(Lokhsabha) ముందు మరో ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల(Deputy CMs)ను నియమించే ప్రతిపాదనను కర్ణాటక(Karnataka) ప్రభుత్వం పరిశీలిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి(Basavaraja Rayareddy) శనివారం తెలిపారు.
కర్ణాటకలో ఎన్నికల్లో (Karnataka Election Results) కాంగ్రెస్ ఘన విజయం (Karnataka Congress) సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో..
'ఆపరేషన్ హస్త'లో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న ఎవరినైనా సరే తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ దివాళా తీసిందని అన్నారు.
కర్ణాటకలో సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందే కుప్పకూలనుందని, 25 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.