Home » Shooting
అగ్రరాజ్యం అమెరికా(america)లో మరోసారి కాల్పుల(shooting) ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా డెట్రాయిట్(Detroit)లోని బ్లాక్ పార్టీలో ఓ 22 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరుపగా ఇద్దరు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(shooting) కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా పలుచోట్ల కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాలోని లాస్ వెగాస్లోని రెండు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో కాల్పులు జరుగగా ఐదుగురు చనిపోయారు.
అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(Shooting) కలకలం రేపుతున్నాయి. ఇటివల పార్కులో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే తాజాగా మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత చెందగా, 10 మంది గాయపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(firing) కలకలం రేపుతున్నాయి. మిచిగాన్(Michigan)లోని చిల్డ్రన్స్ వాటర్ పార్క్లో శనివారం సాయంత్రం ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఓ ఎనిమిదేళ్ల చిన్నారితో సహా 10 మంది గాయపడ్డారు.
ఛాందసవాద ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా.. కొంతకాలంగా ఆధునిక పంథాలో పయనిస్తోంది. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ప్రగతిశీల ఆలోచనా ధోరణితో చేపట్టిన సంస్కరణలు, ఆ దేశాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా మరో సంచలనానికి సౌదీ తెరతీసింది.
అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(gun Shot) కలకలం రేపుతున్నాయి. తాజాగా ఫ్లోరిడా(Florida)లోని ఓ బార్(bar)లో కాల్పుల ఘటన చోటుచేసుకోగా, ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే హతమార్చారు.
తుపాకుల మోతతో అమెరికా మరోసారి చిగురుటాకులా వణికిపోయింది. కాల్పులతో ఉలిక్కిపడింది. ‘సూపర్ బౌల్’ టోర్నీ విన్నర్ కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన ర్యాలీలో ఈ కాల్పుల ఘటన జరిగింది.
అమరావతి: ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ప్రపంచ విజేతగా విజయవాడకు చెందిన తెలుగు తేజం మద్దినేని ఉమా మహేష్ నిలిచారు. స్పెయిన్లో ప్రపంచ స్థాయి ఎయిర్ రైఫిల్ పోటీలు జరిగాయి. వివిధ దేశాల నుంచి పలువులు క్రీడాకారులు పోటీ పడ్డారు.
అమెరికాలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో సబ్ వే వద్ద కాల్పులకు తెగబడ్డారు. న్యూయార్క్లో గల బ్రోంక్స్ సబ్ వే స్టేషన్ వద్ద సోమవారం ఓ ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరపడంతో ఒకరు చనిపోయారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
శ్రీలంక దేశంలో ఓ సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపింది....