Home » Shanti Kumari New CS
Telangana: రాష్ట్రంలో నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాటర్ మేనేజ్మెంట్అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారులను సర్కార్ నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి పది జిల్లాలకు మొత్తం పది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే రానున్న రెండు నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Telangana: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఈరోజు(గురువారం) సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే.. అదే స్పూర్తితో రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఆమె అధికార యంత్రాగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సీఎస్ ఆదేశించారు
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.
తెలంగాణలో సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీల విషయంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కేసీఆర్ సర్కార్కు, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆగ్రహం..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో (Telangana Politics) సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై (KCR vs Tamilisai) ఎపిసోడ్కు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. వీరిద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతోందని..
తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశాలతో రిలీవ్ అనంతరం ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (Somesh Kumar) ఏపీ సీఎం జగన్తో..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శాంతికుమారి (Telangana New CS Shanti Kumari) బాధ్యతలు స్వీకరించారు. సోమేష్ కుమార్ (Somesh Kumar) ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు (Andhra Pradesh Cadre) వెళ్లాల్సిందేనని..
తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్గా(Chief Secretary) శాంతికుమారికి (Shanti Kumari IAS) అవకాశం దక్కింది. కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. శాంతి కుమారి ప్రస్తుతం అటవీ శాఖ బాధ్యతల్లో..