Home » Shamshabad
Bombs Threat: భారత్, పాకిస్తాన్ దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ చేసి కొంతమంది హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
శంషాబాద్ టు వియత్నాం.. నూతన విమాన సర్వీ్సును ప్రారంభించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులో ఉండగా ఇప్పుడు వియత్నాం విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. వియత్నాం రాజధాని హనోయ్కు నూతన విమాన సర్వీ్సును ప్రారంభించారు.
ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో గగనతలంపై కేంద్రం ఆంక్షలు విధించడంతో బుధవారం ఉదయం 5.29 గంటల నుంచి ఈ నెల 10 వరకూ దేశవ్యాప్తంగా 300పై చిలుకు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
లింగంపల్లి నుంచి శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బీహెచ్ఈఎల్ అధికారులతోపాటు ఇతర వర్గాల వారు విమాన ప్రయాణం చేయాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాగే లింగంపల్లిలో రైల్వేస్టేషన్ కూడా ఇటు రైల్వే, అటు విమాన ప్రయాణానికి వీలుగా ఆర్టీసీ సిటీస్సులను ఏర్పాటు చేసింది. ఆ బస్సుల సమయం వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు 3.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయిలో నుంచి వచ్చిన ప్రయాణికుడు అక్రమ రవాణా చేస్తూ ఈ బంగారాన్ని తీసుకువచ్చాడు.
Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద బంగారాన్ని గుర్తించారు డీఆర్ఐ అధికారులు.
ఈనెలలో ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అథితులకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయానికి అనుగుణంగా స్వాగతం పలకనున్నారు. దాదాపు120 దేశాల నుంచి 140 మంది పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు విచ్చేస్తున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరో సిటీలో టెక్నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ తన నూతన విడిభాగాల తయారీ, పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవల్పమెంట్ సీఈవో శ్రీఅమన్కపూర్ మాట్లాడారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ నుంచి మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు చెందిన 116 మంది పర్యాటకులు శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.