Home » Shamshabad
శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
అబుదాబి ప్రయాణికుడి వద్ద భారీగా అక్రమ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్- శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన శ్రీరంగప్ప అనే ప్రయాణికుడి వద్ద కిలోన్నర అక్రమ బంగారాన్ని పట్టుకోవడం జరిగింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం హైజాక్ అంటూ అర్థరాత్రి మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేస్తున్నామని ఎయిర్పోర్టులోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెదిరింపు మెయిల్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖతార్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. దోహా నుంచి నాగపూర్ వెళ్లాల్సిన ఖతార్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు దారి మళ్లించారు.
కువైత్ నుంచి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) వచ్చిన ఇద్దరు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేయడంతో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యింది.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో పెద్ద ఎత్తున బంగారం(gold) పట్టుబడింది! అనే వార్తలు తరచూ వస్తుంటాయి. కిలో.. నుంచి ఆరేడు కిలోల్లో బంగారం తరలిస్తుండగా సిబ్బంది స్మగ్లర్ల ఆట కట్టించారు అనీ చెబుతుంటారు!
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి ఓ ప్రయాణికుడు బయటకు వచ్చాడు. హైదరాబాద్ వైపు వెళ్తున్న టాక్సీ పార్కింగ్లో అనుమానాస్పదంగా వేరే వ్యక్తులతో సంచరిస్తుండగా...
శంషాబాద్లో మంజుల అనే మహిళ హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. అసలు మంజుల హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ఆమె కోడలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించింది. హాస్పిటల్కు వెళ్తున్న అని చెప్పి పదవ తేదీ ఉదయం తన అత్త మంజుల బయటికి వెళ్లిందని వెల్లడించింది.
శంషాబాద్లో దిశ రేప్ అండ్ మర్డర్ ఎంత సంచలనం రేపిందో తెలియనిది కాదు. అదే తరహాలో నేడు మహిళ దారుణ హత్య సంచలనం రేపింది. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.