Home » Sensex
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ కంపెనీల సానుకూల ఫలితాలతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు అద్భుతమైన వృద్ధితో మొదలయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్లోని ప్రధాన సూచీలు గ్రీన్లో ట్రేడవుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరం మొదటి వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం కూడా లాభాలతో ప్రారంభమైంది. BSE సెన్సెక్స్ 174 పాయింట్ల జంప్తో 72022 స్థాయి వద్ద మొదలా...కాగా నిఫ్టీ 50 ఈరోజు ట్రేడింగ్ను 47 పాయింట్ల లాభంతో 21705 స్థాయి వద్ద ఆరంభించింది.
క్యాలెండర్ ఏడాది 2023లో దేశీయ స్టాక్ మార్కెట్లు కీలక మైలురాళ్లను నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో రికార్డును నెలకొల్పాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ చరిత్రలో తొలిసారి బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 70,000 మైలురాయిని తాకింది.
ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్యుఎల్ వంటి ఇండెక్స్ దిగ్గజాల స్టాక్స్ పతనంతో వరుసగా 6 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1.31 శాతం లేదా 900 పాయింట్ల మేర నష్టపోయి 66,684 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక వరుస లాభాల క్రమంలో 20 వేల మార్క్ను తాకుతుందని భావించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం ఏకంగా 1.17 శాతం లేదా 234 పాయింట్లు క్షీణించి 19,745 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.304 లక్షల కోట్ల నుంచి రూ.302.1 లక్షల కోట్లకు పడిపోయింది.
బుల్ రంకెలేస్తోంది... నయా రికార్డులను సృష్టిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది... గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ ఫండ్స్ వెల్లువ ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ (BSE Sensex) చరిత్రలో తొలిసారి 64 వేల మార్క్ను తాకింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ మొట్టమొదటిసారి 19 వేల మార్క్ను ముద్దాడింది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Equity markets) బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విడుదలైన డేటాను బట్టి చూస్తే..
దేశీయ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 (NSE Nifty) సూచీలు ఒక క్యాలెండర్ ఏడాదిలో చివరిసారిగా 2015లో నష్టాల్లో ముగిశాయి. ఈ విషయాన్ని ఇప్పుడెందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందంటే..
దేశీయ ఈక్విటీ సూచీలు (Indian equity benchmarks) వారాంతం శుక్రవారం గణనీయ నష్టాల్లో ముగిశాయి. ఈ వారం పలు ప్రధాన కేంద్ర బ్యాంకుల (Central banks) కఠిన వ్యాఖ్యలు, వైఖరి స్పష్టమైన నేపథ్యంలో గ్లోబల్ మాంద్యం (global recession) తప్పదనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో మరింత ఎక్కువయ్యాయి.
వచ్చే ఏడాది 2023లో గ్లోబల్ మార్కెట్ల (Global Markets) స్థాయిలో భారతీయ ఈక్విటీ మార్కెట్లు (Indian Eqity markets) రాణించలేవని గోల్డ్మాన్ సాచ్స్ (Goldman Sachs) ఆసియా పసిఫిక్ ఈక్విటీ చీఫ్ స్ట్రాటజిస్ట్ తిమోతీ మో (Timothy Moe) అంచనా వేశారు.