• Home » Seethakka

Seethakka

Seethakka: ఆదివాసీల మీద కేంద్రం దాడి: మంత్రి సీతక్క

Seethakka: ఆదివాసీల మీద కేంద్రం దాడి: మంత్రి సీతక్క

ఆదివాసీ, గిరిజనుల మీద కేంద్ర ప్రభుత్వం రకరకాల రూపాల్లో దాడులు చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం అడవి బిడ్డల హక్కులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.

Minister Seethakka: ములుగు అభివృద్ధికి అట‌వి శాఖ‌ గ్రీన్ సిగ్నల్

Minister Seethakka: ములుగు అభివృద్ధికి అట‌వి శాఖ‌ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ కేబినెట్ సమావేశాల్లో మంత్రి సీతక్క సుధీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు అభివృద్ధికి అటవీశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశంలో మంత్రి సీతక్క తన ప్రతిపాదనలను వినిపించారు. సీతక్క ప్రతిపాదనలను అటవీశాఖ పచ్చజెండా ఊపింది. దీంతో ములుగు జిల్లా అభివృద్ధికి సీతక్క ఆధ్వర్యంలో బీజం పడింది.

Banswada Congress: బాన్సువాడ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

Banswada Congress: బాన్సువాడ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

Seethakka: 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

Seethakka: 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

సరైన సమయానికి హాజరు కాకుండా, పాత ఫొటోలే ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో పంచాయతీ కార్యదర్శులు పోస్టు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క తీవ్రంగా స్పందించారు.

Minister Seethakka : ఎస్టీల నిధులను వారికే ఖర్చు చేయాలి

Minister Seethakka : ఎస్టీల నిధులను వారికే ఖర్చు చేయాలి

ఎస్టీలకు కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో వారికే సర్దుబాటు చేయాలే తప్ప.. మైదాన ప్రాంతాలకు తరలించవద్దని మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ సూచించారు.

Seethakka: నవంబరులో వెయ్యి అంగన్‌వాడీల నిర్మాణం

Seethakka: నవంబరులో వెయ్యి అంగన్‌వాడీల నిర్మాణం

ఇందిరాగాంధీ జయంతి (నవంబరు 19) నాటికి రాష్ట్రంలో వెయ్యి అంగన్‌వాడీల భవనాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

Seethakka: పజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన సీతక్క.!

Seethakka: పజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన సీతక్క.!

కరోనా సమయంలో ఆరోగ్య శ్రీ జాబితాలో చేర్చాలని ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా చేసిన కేసులో గురువారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు

Dialysis Patients: డయాలసిస్‌ రోగులకు ప్రభుత్వం చేయూత

Dialysis Patients: డయాలసిస్‌ రోగులకు ప్రభుత్వం చేయూత

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 681 మంది డయాలసిస్‌ రోగులకు పెన్షన్ల మంజూరుకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. వీరిలో 629 మంది రోగులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా..

Blood Tests Children: బాలలకు రక్తపరీక్షలు..

Blood Tests Children: బాలలకు రక్తపరీక్షలు..

రాష్ట్రంలోని అంగన్‌వాడీల్లోని చిన్నారులు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాలని సర్కారు నిర్ణయించింది.

Satyavathi Rathod: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Satyavathi Rathod: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మీకే కాదు.. మాకు కూడా ఎంతో గౌరవం’ అని మంత్రి సీతక్కను ఉద్దేశించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి