• Home » Secundrabad

Secundrabad

Secunderabad: ఆ ఎక్స్‌ప్రెస్‌ రైలు అంటేనే ప్రయాణికుల గుండెల్లో దడ.. విషయం ఏంటంటే..

Secunderabad: ఆ ఎక్స్‌ప్రెస్‌ రైలు అంటేనే ప్రయాణికుల గుండెల్లో దడ.. విషయం ఏంటంటే..

దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌(Danapur Express) అంటేనే ప్రయాణికుల గుండెల్లో దడ పుడుతోంది. ఆ రైలులో కిక్కిరిసిపోతున్న రద్దీతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.

Special trains: వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

Special trains: వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. వాటి వివరాలు.. - నెం.07193 సికింద్రాబాద్‌-కొల్లాం(Secunderabad-Kollam) ప్రత్యేక రైలు ఈనెల 17,24, మే 1,8,15,22,29, జూన్‌ 5,12,19,26(గురువారం)తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని(tour) ఆలోచిస్తున్నారా. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ రైల్వే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. వాటిలో భాగంగా సుందర్ సౌరష్ట(sundar saurashtra) కూడా ఒక బెస్ట్ ప్యాకేజీ అని చెప్పవచ్చు. అయితే ఈ టూర్ వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏయే ప్రాంతాలు కవర్ చేస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.

PM Modi: ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

PM Modi: ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Telangana: తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్‌భవన్‌ నుంచి ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న మోదీకి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Hyderabad: సెల్‌ఫోన్‌ కోసం రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికుడిని పొడిచి చంపేశాడు..

Hyderabad: సెల్‌ఫోన్‌ కోసం రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికుడిని పొడిచి చంపేశాడు..

సెల్‌ఫోన్‌ కోసం రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికుడిని పొడిచి పారిపోయాడు. జల్సాల కోసం ఆ ఫోన్‌ను రూ.1,700కు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. గాయాలపాలైన బాధితుడు స్టేషన్‌లోనే ప్రాణాలు వదిలాడు.

Special trains: సంక్రాంతి పండుగకు సికింద్రాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైళ్లు

Special trains: సంక్రాంతి పండుగకు సికింద్రాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Hyderabad: పోలీసులను పరుగులు పెట్టించిన చిల్లర దొంగ..

Hyderabad: పోలీసులను పరుగులు పెట్టించిన చిల్లర దొంగ..

హైదరాబాద్: ఓ చిల్లర దొంగ.. పోలీసులనే పరుగులు పెట్టించాడు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆయుధాల బ్యాగ్‌ను చోరీ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లో ఆయుధాల బ్యాగ్‌ను గుర్తించారు.

Cell Phones Theft: సికింద్రాబాద్‌లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌ .. భారీ చోరీలు చేస్తున్న నిందితుల ఆగడాలకు చెక్

Cell Phones Theft: సికింద్రాబాద్‌లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌ .. భారీ చోరీలు చేస్తున్న నిందితుల ఆగడాలకు చెక్

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి(Boinpally)లో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. నగరంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌(Police search operation) చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో సెల్ ఫోన్ల చోరీ(Cell Phones Theft)లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.

Odisha Train Accident : రైలు ప్రమాదం దృష్ట్యా హెల్ప్‌లైన్ నంబర్లు..

Odisha Train Accident : రైలు ప్రమాదం దృష్ట్యా హెల్ప్‌లైన్ నంబర్లు..

ఒడిశా రైలు ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒక హెల్ప్‌లైన్‌, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం, రైల్వే శాఖ మరికొన్ని హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటుచేశాయి. ఈ రైళ్లలో తెలుగువారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి