• Home » Secundrabad

Secundrabad

Trains: కొన్ని రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. కారణం ఏంటంటే..

Trains: కొన్ని రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. కారణం ఏంటంటే..

రాఘవాపురం-రామగుండం(Raghavpuram-Ramagundam) మార్గంలో గూడ్సురైలు పట్టాలు తప్పిన కారణంగా దక్షిణమఽధ్య రైల్వే హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వైపు వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించింది. ఆ మార్గంలో నడవాల్సిన కొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.

Diwali 2024: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కొత్త ప్రయోగం

Diwali 2024: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కొత్త ప్రయోగం

Telangana: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా ప్రయాణికుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైలు ఎక్కే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా ఉండేందుకు ఈసారి సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Trains cancelled: ‘దానా’ తుఫాన్‌ ప్రభావంతో 41రైళ్లు రద్దు

Trains cancelled: ‘దానా’ తుఫాన్‌ ప్రభావంతో 41రైళ్లు రద్దు

‘దానా’ తుఫాన్‌ ప్రభావంతో తూర్పుకోస్తా, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలోని వివిధ మార్గాల్లో మొత్తం 41 రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నట్టు సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.

Breaking: ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ ఛార్జ్, ఇంటర్నెట్ సేవలు బంద్

Breaking: ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ ఛార్జ్, ఇంటర్నెట్ సేవలు బంద్

సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి.

South Central Railway: దసరా వేళ.. 770 ప్రత్యేక రైళ్లు

South Central Railway: దసరా వేళ.. 770 ప్రత్యేక రైళ్లు

దసరా, చాత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం దాదాపు 770 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది.

Secunderabad: వందేభారత్‌ రైలుకు ఉత్తుత్తి బాంబు బెదిరింపు..

Secunderabad: వందేభారత్‌ రైలుకు ఉత్తుత్తి బాంబు బెదిరింపు..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station) నుంచి బయలుదేరే వందేభారత్‌ రైల్లో(Vande Bharat train) బాంబు పెట్టానని ఓ అజ్ఞాతవ్యక్తి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ పోలీసులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు.

Secunderabad to Goa: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఇకపై 2 ట్రైన్లు

Secunderabad to Goa: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఇకపై 2 ట్రైన్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా యువతకు గుడ్ న్యూస్. ఇకపై సికింద్రాబాద్ నుంచి గోవాకు వారానికి రెండు ట్రైన్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి మొదలుకానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Secunderabad: ఆలయాలకు దసరా శోభ.. నేటి నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

Secunderabad: ఆలయాలకు దసరా శోభ.. నేటి నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

దసరా వేడుకులకు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 3 (నేటి) నుంచి 12వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బల్కంపేట అమ్మవారి ఆలయం, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి(Secunderabad Ujjain Mahakali) అమ్మవారి ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

Hyderabad: హైదరాబాద్‌-విజయపుర రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌-విజయపుర రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్‌(Hubli Division) పరిధిలో భీమా వంతెన వద్ద రైల్వేట్రాక్‌ మునిగిపోవడంతో ఆ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.

Trains: రైళ్లు ఖాళీలేవమ్మా..!!

Trains: రైళ్లు ఖాళీలేవమ్మా..!!

పండుగకు ఎప్పుడు వస్తున్నావ్‌ నాన్నా..?? ఏమో తెలియదు.. రైళ్లు ఖాళీలేవమ్మా... దసరా, దీపావళి(Dussehra and Diwali) పండగలు సమీపిస్తుండడంతో హైదరాబాద్‌(Hyderabad) నుంచి స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్న వారు తమ కుటుంబసభ్యులతో జరుపుతున్న సంభాషణ ఇదే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి