• Home » Secunderabad

Secunderabad

Swarnalatha Bhavishya Vani: నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి

Swarnalatha Bhavishya Vani: నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి

Swarnalatha Bhavishya Vani: బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని అన్నారు.

MLA Talasani Srinivas Yadav: బోనాల విశిష్టత మరింతగా పెరిగింది

MLA Talasani Srinivas Yadav: బోనాల విశిష్టత మరింతగా పెరిగింది

బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతే వాటి విశిష్టత మరింత పెరిగిందని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్‌(Sanathnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు.

Special Trains: హైదరాబాదు- కన్యాకుమారి మధ్య  8 ప్రత్యేక రైళ్లు

Special Trains: హైదరాబాదు- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు-కన్యాకుమారి(Hyderabad-Kanniyakumari) మధ్య తిరువణ్ణామలై మీదుగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Secunderabad: ఉజ్జయిని మహంకాళి బోనాలకు రండి..

Secunderabad: ఉజ్జయిని మహంకాళి బోనాలకు రండి..

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం అందింది.

Online Betting: బెట్టింగ్‌ యాప్‌లకు యువకుడి బలి

Online Betting: బెట్టింగ్‌ యాప్‌లకు యువకుడి బలి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లకు మరో యువకుడు బలైన ఘటన సికింద్రాబాద్‌లోనిబోయినపల్లి పరిధిలో జరిగింది. స్థానిక బాపూజీనగర్‌ బస్తీలో నివాసముంటున్న కిరణ్‌గౌడ్‌(32) కొన్నాళ్లుగా తన స్నేహితులతో కలిసి బెట్టింగ్‌ యాప్‌లకు అలవాటు పడ్డాడు.

సికింద్రాబాద్: ఆర్మీ డ్రెస్‌లో కాలేజీలోకి దూరిన దుండగులు.. ఏం చేశారంటే!

సికింద్రాబాద్: ఆర్మీ డ్రెస్‌లో కాలేజీలోకి దూరిన దుండగులు.. ఏం చేశారంటే!

సికింద్రాబాద్: ఉద్యోగం పేరుతో రకరకాల మార్గాల్లో యువతను మాయచేస్తున్నారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ లోనూ తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆర్మీ నకిలీ ఐడీ కార్డుతో మిలటరీ కాలేజీ ప్రాంగణంలోకి చొరబడిన ఆగంతకులు ఏం చేశారంటే..

సికింద్రాబాద్: పోలీసులమని బురిడీ కొట్టించి.. కోటి రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు..

సికింద్రాబాద్: పోలీసులమని బురిడీ కొట్టించి.. కోటి రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు..

సికింద్రాబాద్, మోండా మార్కెట్: సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసుల పేరుతో కొందరు కేటుగాళ్లు నగల వ్యాపారిని మోసగించి కోటి రూపాయలు కాజేశారు.

Train: సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 14న గంగా-రామాయణ పుణ్యక్షేత్ర రైలు

Train: సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 14న గంగా-రామాయణ పుణ్యక్షేత్ర రైలు

భారత్‌ గౌరవ్‌ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

NFC: ఐదున్నర దశాబ్దాల అణు బంధం.. అణు ఇంధన సంస్థకు యాభై ఆరు వసంతాలు

NFC: ఐదున్నర దశాబ్దాల అణు బంధం.. అణు ఇంధన సంస్థకు యాభై ఆరు వసంతాలు

న్యూక్లియర్‌ ఫ్యూయెల్‌ కాంప్లెక్స్‌.. గత యాభై ఆరు సంవత్సరాల క్రితం నెలకొల్పిన ఈ కర్మాగారం భారతదేశానికే తలమానికంగా నిలుస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలోని అణు ఇంధన శాఖలకు ఊపిరిగా నిలుస్తున్న ఈ సంస్థ ఏర్పాటై యాభై ఆరు వసంతాలు నిండాయి. ఈ సందర్బంగా ఓ ప్రత్యేక కథనం..

CM Revanth Reddy: పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

CM Revanth Reddy: పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రం 12వ పడిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి