• Home » Secunderabad

Secunderabad

BJP leader: ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు..

BJP leader: ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు..

కంటోన్మెంట్‌ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌(BRS, Congress) పార్టీలకు ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.రామకృష్ణ(J. Ramakrishna) అన్నారు.

Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

బీజేపీకి, జనసేన(BJP- Janasena) పార్టీకి మధ్య దూరం పెరిగిందా అంటే.. అవుననే అంటున్నారు జనసైనికులు.

Telangana: విపక్షాలు జేబులో.. లేదా జైల్లో ఉండాలి: కేటీఆర్

Telangana: విపక్షాలు జేబులో.. లేదా జైల్లో ఉండాలి: కేటీఆర్

‘‘దేశంలో విపక్షాలు ఉంటే నా జేబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తీరు ఉంది. గతంలో పండుగలకు నేతలు ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. మోదీ వచ్చాక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పరిస్థితి లేకుండా చేశారు’’ అని బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) వ్యాఖ్యానించారు.

Special trains: సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య 24 ప్రత్యేక రైళ్లు

Special trains: సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య 24 ప్రత్యేక రైళ్లు

వేసవి ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్‌-దానాపూర్‌(Secunderabad-Danapur) మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్

Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్

ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణలోని భద్రాచలం(bhadrachalam) శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు ఏప్రిల్ 9న మొదలు కాగా, ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్(secunderabad) నుంచి భద్రాచలం(bhadrachalam) పుణ్యక్షేత్రానికి ట్రైన్(train) రూట్ ద్వారా ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చుద్దాం.

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు నేటితో ఏడాది.. ప్రజల స్పందన ఇదీ..

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు నేటితో ఏడాది.. ప్రజల స్పందన ఇదీ..

సికింద్రాబాద్‌(Secunderabad) - తిరుపతి(Tirupati) మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) ప్రారంభమై నేటికి ఏడాదైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమలకు(Tirumala) వెళ్లే భక్తుల పాలిట ఇదొక వరంగా మారింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ప్రారంభ రైలుకు గతేడాది ఏప్రిల్‌ 8న ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) జెండా ఊపగా, ఏప్రిల్‌ 10నుంచి పూర్తిస్థాయిలో ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణికులకు..

Special trains: ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Special trains: ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

సికింద్రాబాద్‌ - రామనాథపురం - సికింద్రాబాద్‌(Secunderabad - Ramanathapuram - Secunderabad) ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Lok Sabha Polls: లోక్‌సభ తర్వాత తెలంగాణలో మరో ఉప ఎన్నిక!

Lok Sabha Polls: లోక్‌సభ తర్వాత తెలంగాణలో మరో ఉప ఎన్నిక!

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే-13న ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను రాజకీయ పార్టీలు దాదాపు పూర్తి చేశాయి. రెండు, మూడు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం సికింద్రాబాద్

BRS: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు.. ప్రకటించిన కేసీఆర్

BRS: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు.. ప్రకటించిన కేసీఆర్

సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ని నిర్ణయిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి