• Home » Secunderabad

Secunderabad

Hyderabad: 25నుంచి భారత్‌గౌరవ్‌ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’

Hyderabad: 25నుంచి భారత్‌గౌరవ్‌ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’

పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్‌ గౌరవ్‌ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

Secunderabad-Ramanadhapuram: సికింద్రాబాద్‌-రామనాథపురం రైలు సేవల పొడిగింపు

Secunderabad-Ramanadhapuram: సికింద్రాబాద్‌-రామనాథపురం రైలు సేవల పొడిగింపు

సికింద్రాబాద్‌-రామనాధపురం(Secunderabad-Ramanadhapuram) రైలు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07695 సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైలు ఈ నెల 1,8,15,22,29, జూన్‌ 5,12,19,26 తేదీల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది.

Danam Nagendhar: రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తా..

Danam Nagendhar: రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తా..

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagendhar) తెలిపారు.

Hyderabad: 30 నామినేషన్ల తిరస్కరణ.. హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 11

Hyderabad: 30 నామినేషన్ల తిరస్కరణ.. హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 11

పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలు కారణాలతో రెండు పార్లమెంట్‌ల పరిధిలో 30 నామినేషన్లను తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి సెగ్మెంట్‌(Malkajigiri segment)లో అత్యధికంగా 77 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

BJP leader: ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు..

BJP leader: ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు..

కంటోన్మెంట్‌ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌(BRS, Congress) పార్టీలకు ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.రామకృష్ణ(J. Ramakrishna) అన్నారు.

Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

బీజేపీకి, జనసేన(BJP- Janasena) పార్టీకి మధ్య దూరం పెరిగిందా అంటే.. అవుననే అంటున్నారు జనసైనికులు.

Telangana: విపక్షాలు జేబులో.. లేదా జైల్లో ఉండాలి: కేటీఆర్

Telangana: విపక్షాలు జేబులో.. లేదా జైల్లో ఉండాలి: కేటీఆర్

‘‘దేశంలో విపక్షాలు ఉంటే నా జేబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తీరు ఉంది. గతంలో పండుగలకు నేతలు ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. మోదీ వచ్చాక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పరిస్థితి లేకుండా చేశారు’’ అని బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) వ్యాఖ్యానించారు.

Special trains: సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య 24 ప్రత్యేక రైళ్లు

Special trains: సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య 24 ప్రత్యేక రైళ్లు

వేసవి ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్‌-దానాపూర్‌(Secunderabad-Danapur) మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్

Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్

ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణలోని భద్రాచలం(bhadrachalam) శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు ఏప్రిల్ 9న మొదలు కాగా, ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్(secunderabad) నుంచి భద్రాచలం(bhadrachalam) పుణ్యక్షేత్రానికి ట్రైన్(train) రూట్ ద్వారా ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చుద్దాం.

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి