• Home » Secunderabad

Secunderabad

ఘనంగా ముత్యాలమ్మ  విగ్రహ పునఃప్రతిష్ఠ

ఘనంగా ముత్యాలమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ బుధవారం వైభవంగా జరిగింది. సోమవారం నుంచి మొదలైన విగ్రహ పునఃప్రతిష్ఠ బుధవారం జరిగిన పూజలతో ముగిసింది.

Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు

Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకార్యార్ధం సికింద్రాబాద్‌-విల్లుపురం-సికింద్రాబాద్‌(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Secunderabad: అన్నదమ్ముల వక్రమార్గం.. డబ్బు కోసం వారు చేసిన పనేంటో తెలిస్తే..

Secunderabad: అన్నదమ్ముల వక్రమార్గం.. డబ్బు కోసం వారు చేసిన పనేంటో తెలిస్తే..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station)లో జీఆర్‌పీ పోలీసులు రూ. 4.50 లక్షల విలువ చేసే 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ వివరాలను వెల్లడించారు.

RRB Exam: ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

RRB Exam: ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో జరుగనున్న ఆర్‌ఆర్‌బీ అర్హత పరీక్షల అభ్యర్థుల కోసం ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీపీఆర్‌వో శ్రీధర్‌(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.

Gandhi Hospital: ‘గాంధీ’లో ఎక్స్‌రేలకు తిప్పలు

Gandhi Hospital: ‘గాంధీ’లో ఎక్స్‌రేలకు తిప్పలు

తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఎక్స్‌ రే యంత్రాలు పని చేయడం లేదు. ఆస్పత్రి మొత్తం ఐదు యంత్రాలు ఉండగా.. అందులో నాలుగు మూలన పడ్డాయి.

Special trains: సికింద్రాబాద్‌-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

Special trains: సికింద్రాబాద్‌-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్‌-విల్లుపురం-సికింద్రాబాద్‌(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.07601 సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో ఈ నెల 7,14 తేదీల్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది.

Property Dispute: హైదరాబాద్‌లో చంపేసి.. కర్ణాటకలో కాల్చేసి!

Property Dispute: హైదరాబాద్‌లో చంపేసి.. కర్ణాటకలో కాల్చేసి!

ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో అతడిని చంపి ఏకంగా కర్ణాటకకు తీసుకెళ్లి ఓ కాఫీ తోటలో శవాన్ని దహనం చేశారు.

Secunderabad: నేడు, రేపు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రద్దు

Secunderabad: నేడు, రేపు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రద్దు

శని, ఆదివారాల్లో సికింద్రాబాద్‌-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

Special trains: దీపావళి, ఛత్‌ పండుగలకు 804 ప్రత్యేక రైళ్లు

Special trains: దీపావళి, ఛత్‌ పండుగలకు 804 ప్రత్యేక రైళ్లు

దీపావళి, ఛత్‌ పండుగల(Diwali and Chhat festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చేందు ప్రయాణికుల సౌకర్యార్థం 804 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Secunderabad: గాంధీలో నీళ్లు లేక శస్త్రచికిత్సలు వాయిదా!

Secunderabad: గాంధీలో నీళ్లు లేక శస్త్రచికిత్సలు వాయిదా!

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. నీటి సరఫరా కొనసాగేవరకూ ఆపరేషన్లు జరగవని వైద్యులు స్పష్టం చేశారని రోగులు వాపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి