• Home » Schools

Schools

School Holidays: 15 రోజులు స్కూళ్లకు సెలవు.. కారణమిదే..

School Holidays: 15 రోజులు స్కూళ్లకు సెలవు.. కారణమిదే..

చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో స్కూళ్లకు 15 రోజులు సెలవులు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనవరి 16 నుంచి మళ్లీ పాఠశాలల్లో రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చాగంటి కోటేశ్వరరావుకు మరో బాధ్యత

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చాగంటి కోటేశ్వరరావుకు మరో బాధ్యత

AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుకు మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఇప్పటికే కేబినెట్ హోదాలో సలహాదారు పదవిలో ఉన్న చాగంటికి సర్కారు అప్పగించిన ఆ బాధ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం..

Admissions: మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు జనవరి 6 నుంచి దరఖాస్తులు

Admissions: మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు జనవరి 6 నుంచి దరఖాస్తులు

మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం జనవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Yadadri Bhuvanagiri: సర్వేల్‌ గురుకుల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

Yadadri Bhuvanagiri: సర్వేల్‌ గురుకుల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్‌ గురుకుల పాఠశాలలో వేడి రాగి జావ మీద పడి ఇద్దరు విద్యార్థులకు గాయాలైన ఘటనలో ఆ గురుకులం ప్రిన్సిపాల్‌ వెంకటేశంపై సస్పెన్షన్‌ వేటు పడింది. విద్యార్థులకు అల్పాహారం అందించే విషయంలో ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపం ఉందని భావిస్తూ ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో అసలేం జరుగుతోంది? పిల్లలు విష పురుగుల బారిన పడి మృతిచెందిన ఘటనలు వరుసగా జరుగుతున్నా యంత్రాంగంలో చలనం లేదెందుకు?

CM Revanth Reddy: బడి.. పెట్టుబడి

CM Revanth Reddy: బడి.. పెట్టుబడి

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలను బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాల నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు.

Teachers: టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలి

Teachers: టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలి

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్ల ఫోటోలను, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా ఓ ఓ సర్క్యులర్‌ను జారీ చేశారు.

ఢిల్లీలో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. నగరంలోని సుమారు 40 పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి.

Alugu Varshini: మరింత నాణ్యంగా గురుకుల భోజనం

Alugu Varshini: మరింత నాణ్యంగా గురుకుల భోజనం

‘భోజనం నాణ్యత కోసం నియమించిన ప్రత్యేక అధికారి ఆమోదం తెలిపిన తరువాతే పిల్లలకు భోజనం వడ్డిస్తున్నాం. ఒకవేళ హాస్టల్‌లో భోజనం బాగోలేకపోతే.. మేడమ్‌ వస్తేనే తింటామని టీచర్లకు చెప్పాలంటూ పిల్లలకు సూచించాను.

KSR High School: ఏమిటి.. ఇదంతా?

KSR High School: ఏమిటి.. ఇదంతా?

జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఆర్‌ హైస్కూల్‌లో జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీఎంఓ అధికారులు ఆదేశించారు. కేఎ్‌సఆర్‌ హైస్కూల్‌లో పలువురు విద్యార్థులను ఓ టీచర్‌ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆడియోలు బయటకు వచ్చాయి. ఓ మహిళా టీచరే ఈ వ్యవహారం అంతా నడిపించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ‘బడిలో లైంగిక వేధింపులు?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఫైర్‌ అయ్యారు. వెంటనే విచారించి నివేదిక ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి