• Home » Schools

Schools

Apaar : ఈ అధికారులకు ఏమైంది..!

Apaar : ఈ అధికారులకు ఏమైంది..!

‘తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్లుగా తయారైంది ‘అపార్‌’ వ్యవహారం. విద్యార్థులకు అపార్‌ ఐడీ క్రియేట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని పాఠశాలల్లో ఆ ప్రక్రియను ప్రారంభించారు. దీనికోసం విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, తల్లిదండ్రుల ఆధార్‌ తీసుకురమ్మంటున్నారు. అన్నింట్లో వివరాలు ఒకేలా ఉండాలని చెబుతున్నారు. ఏ కొద్దిమందివో తప్ప.. సర్టిఫికెట్లు, ఆధార్‌లు ఏకరూపంగా లేవు. చిన్న చిన్న తేడాలున్నా సరిచేసుకుని ...

Half Day Schools: తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే?

Half Day Schools: తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే?

Half Day Schools: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్. త్వరలో రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. హాఫ్ డే స్కూల్స్ ఎప్పటినుంచి ప్రారంభం కానున్నాయంటే..

Siddipet: కాపీ కొడుతున్నాడని మందలించిన ప్రిన్సిపల్.. విద్యార్థి ఏం చేశాడంటే..

Siddipet: కాపీ కొడుతున్నాడని మందలించిన ప్రిన్సిపల్.. విద్యార్థి ఏం చేశాడంటే..

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శభాష్ గూడెంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మనోజ్.. చేర్యాల మండల కేంద్రంలోని వికాస్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.

SCHOOL : శిథిలావస్థలో పాఠశాల భవనాలు

SCHOOL : శిథిలావస్థలో పాఠశాల భవనాలు

మండలంలోని యలక్కుంట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భయం భయంగా చదువులు సాగి స్తున్నారు. పాఠశాలలో 1-5 తరగతులుకు గాను 24 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి మూడు పాఠశాల భవనాలుండగా, అందులో రెండు భవనాలు శిథిలం అయ్యాయి.

Bomb Threats: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Bomb Threats: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

పాఠశాలల గదుల్లో పేలుడు పదార్ధాలు ఉంచామని, మంగళవారం ఉదయం 11 గంటలలోపు స్కూళ్లను ఖాళీ చేయాలని దుండగలు ఈ-మెయిల్స్‌లో హెచ్చరించినట్టు చెబుతున్నారు.

Chennai: రెడ్‌ అలర్ట్‌.. నేడు చెన్నై సహా 4 జిల్లాలకు సెలవు

Chennai: రెడ్‌ అలర్ట్‌.. నేడు చెన్నై సహా 4 జిల్లాలకు సెలవు

ఈశాన్య రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం తొమ్మిది జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

Reopening: నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

Reopening: నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో మంగళవారం నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.

Lockdown: అక్టోబర్ 16 వరకు స్కూళ్లు, కాలేజీలు, పెళ్లిళ్లు బంద్.. కారణమిదే..

Lockdown: అక్టోబర్ 16 వరకు స్కూళ్లు, కాలేజీలు, పెళ్లిళ్లు బంద్.. కారణమిదే..

ఈ ప్రాంతంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో అక్టోబర్ 16 వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయని ప్రకటించారు. దీంతోపాటు పెళ్లిళ్లు సహా అనేక కార్యక్రమాలపై నిషేధం విధించారు. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Education Reform: విద్యాశాఖ.. సమూల ప్రక్షాళన

Education Reform: విద్యాశాఖ.. సమూల ప్రక్షాళన

విద్యాశాఖను సమూల ప్రక్షాళన చేస్తున్నామని, అందుకే ఆ శాఖను తన వద్దే పెట్టుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే టీచర్ల పదోన్నతులు, బదిలీల పక్రియ పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించామన్నారు.

Minister Thummala: ప్రపంచంతో పోటీ పడేందుకే ఆ పాఠశాలలు: మంత్రి తుమ్మల..

Minister Thummala: ప్రపంచంతో పోటీ పడేందుకే ఆ పాఠశాలలు: మంత్రి తుమ్మల..

ప్రపంచంతో తెలంగాణ బిడ్డలు పోటీపడేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్"కు శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి