• Home » Schools

Schools

Reopening: నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

Reopening: నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో మంగళవారం నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.

Lockdown: అక్టోబర్ 16 వరకు స్కూళ్లు, కాలేజీలు, పెళ్లిళ్లు బంద్.. కారణమిదే..

Lockdown: అక్టోబర్ 16 వరకు స్కూళ్లు, కాలేజీలు, పెళ్లిళ్లు బంద్.. కారణమిదే..

ఈ ప్రాంతంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో అక్టోబర్ 16 వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయని ప్రకటించారు. దీంతోపాటు పెళ్లిళ్లు సహా అనేక కార్యక్రమాలపై నిషేధం విధించారు. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Education Reform: విద్యాశాఖ.. సమూల ప్రక్షాళన

Education Reform: విద్యాశాఖ.. సమూల ప్రక్షాళన

విద్యాశాఖను సమూల ప్రక్షాళన చేస్తున్నామని, అందుకే ఆ శాఖను తన వద్దే పెట్టుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే టీచర్ల పదోన్నతులు, బదిలీల పక్రియ పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించామన్నారు.

Minister Thummala: ప్రపంచంతో పోటీ పడేందుకే ఆ పాఠశాలలు: మంత్రి తుమ్మల..

Minister Thummala: ప్రపంచంతో పోటీ పడేందుకే ఆ పాఠశాలలు: మంత్రి తుమ్మల..

ప్రపంచంతో తెలంగాణ బిడ్డలు పోటీపడేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్"కు శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Gurukulas: కొత్తగా 28 సమీకృత గురుకులాలు

Gurukulas: కొత్తగా 28 సమీకృత గురుకులాలు

పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Bhatti: డిప్యూటీ సీఎం ప్రకటన.. ఇకపై ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యాబోధన..

Bhatti: డిప్యూటీ సీఎం ప్రకటన.. ఇకపై ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యాబోధన..

దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో విద్యా బోధన ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీల పిల్లలందరూ చదువుకుంటారని ఆయన స్పష్టం చేశారు.

Satyasai Trust: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాగి జావ

Satyasai Trust: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాగి జావ

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించే అంశంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ ఇకపై రాగి జావ ఇవ్వనుంది.

EDUCATION : రుచి మరిగిన ఎంఈఓ

EDUCATION : రుచి మరిగిన ఎంఈఓ

ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. అన్ని విభాగాల్లో పీఠాలు కదిలినా.. విద్యాశాఖలో మాత్రం ఏడేళ్లు దాటినా అదే సీట్లలోనే తిష్టవేశారు. ఒకే చోట పాతుకుపోయు.. అక్రమ సంపాదనకు దిగుతున్నారు. ప్రతి పనికీ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు నుంచి నెలనెలా డబ్బులు ...

Fire Accident: థాయ్ ల్యాండ్‌లో ఘోర ప్రమాదం.. సుమారు 25మంది మృతి..

Fire Accident: థాయ్ ల్యాండ్‌లో ఘోర ప్రమాదం.. సుమారు 25మంది మృతి..

థ్యాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్‌ ఉతాయ్‌ థాని ప్రావిన్స్‌ నుంచి విహార యాత్రకు వెళ్లివస్తున్న పాఠశాల బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి 25మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు.

Hyderabad: వరల్డ్‌ టాప్‌-100 బిజినెస్‌ స్కూల్స్‌లో ఐఎస్‌బీకి చోటు

Hyderabad: వరల్డ్‌ టాప్‌-100 బిజినెస్‌ స్కూల్స్‌లో ఐఎస్‌బీకి చోటు

ప్రపంచంలో అత్యుత్తమ బిజినెస్‌ స్కూల్స్‌ జాబితాలో హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ)కి చోటు లభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి