Home » School life
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కార్పొరేట్ మేనేజ్మెంట్లు టాలెంట్ టెస్ట్లు నిర్వహించాయి. వీటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు టెస్టులను అడ్డుకున్నారు.
పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ముందు గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు.
వంటపనిలో విద్యార్థులా... నిజమే...నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళెం గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఇదే పని చేస్తున్నారు.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల వరకు ట్రయల్ రన్ అమలుచేస్తారు.
కేంద్రంలోని పలు ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా నిర్వహించే ‘స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్’కు రాష్ట్రం నుంచి 76 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని..
లే నాన్నా లే.. ఇంటికెళ్లి పోదాం.. అంటూ ఓ తల్లి కుమారుడిని పట్టుకుని రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టిచింది.
రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసేయడం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.విజయరామరాజు స్పష్టం చేశారు.
బాలికను రోజూ స్కూల్కు తీసుకెళ్లే క్రమంలో వ్యాను డ్రైవర్ ఆమె యోగక్షేమాలు అడిగేవాడు. చదువు వివరాలు ప్రస్తావిస్తూ సొంత మనిషిలా నమ్మించాడు.
బ్రిడ్జి కోర్సు ప్రవేశ పెట్టాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఆరో తరగతిలో మొదటి రెండు నెలలు బ్రిడ్జి కోర్సు అమలు చేయనుంది.
ప్రైవేటు బడులు పెరగడం, ప్రజల్లోనూ ఆదిశగా మోజు పెరగడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రాభవం కోల్పోయాయి.